E-Paper
Advertisement

Revanth Reddy on BRS Govt: వరదలతో భారీ నష్టం.. సర్కార్ వైఫల్యమే: రేవంత్ రెడ్డి

Revanth Reddy on BRS Govt:  వరదలతో భారీ నష్టం.. సర్కార్ వైఫల్యమే:  రేవంత్ రెడ్డి
Advertisement
Revanth reddy fires on BRS Government

Revanth reddy fires on BRS Government(Telangana politics) :

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల విషయంలో ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాతావరణశాఖ ముందే హెచ్చరించినా బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపైనే శ్రద్ధ ఎక్కువగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలపై సీఎంకు ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు.

హైదరాబాద్ ఉప్పల్‌ లో భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో రేవంత్‌ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. వర్షాలు, వరదల ముప్పుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష చేయలేదని మండిపడ్డారు. సీఎం.. రాజకీయాలపైనా దృష్టి పెట్టారని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

Advertisement

భారీ వర్షాలు, వరదల వల్ల 30 మంది చనిపోయినా కేసీఆర్ పరామర్శించేందుకు ఎందుకు వెళ్లడంలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. తాత్కాలిక వరద సాయం కింద తెలంగాణకు కేంద్రం రూ.వెయ్యి కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని రేవంత్‌ డిమాండ్ చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×