E-Paper
Advertisement

Revanth Reddy: ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శం: రేవంత్ రెడ్డి
Advertisement
revanth reddy

Revanth Reddy: ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతీయగీతాలాపన చేశారు. అనంతరం దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత దేశ ప్రజలకు పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించాలని అంబేద్కర్, జవహార్‌లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ వంటి మహనీయులు ముందుకొచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తూ పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు మళ్లీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

Advertisement

దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరువలేరని తెలిపారు. బ్యాంకుల జాతీయకరణ చేసి ప్రజలకు అనేక సక్షేమ పథకాలు కాంగ్రెస్ అందించిందని వెల్లడించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×