E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: ప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?

Lok Sabha Elections 2024: ప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?
Advertisement

Celebrities Caste Their Vote in Telangana: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఓటు వేయడం తమకు ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?

Advertisement

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ – హైదరాబాద్ లోని రామ్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

సీఎం రేవంత్ రెడ్డి – కొడంగల్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

Advertisement

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి సీతక్క ములుగులోని జగ్గయ్యపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – నల్లగొండలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

Also Read: Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం ఎంతమందంటే..?

మంత్రి కొండా సురేఖ – పరకాలలోని వంచనగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ – హుస్నాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మాజీ సీఎం కేసీఆర్ – సిద్ధిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

కేటీఆర్ – బంజారాహిల్స్ లోని నందినగర్ లో కుటంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

మందకృష్ణ మాదిగ – న్యూశాయంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

ఎంపీ అసదుద్దీన్ – వట్టపల్లి జైన్ హిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ – జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

హీరో అల్లు అర్జున్ – ఫిలీంనగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×