E-Paper
Advertisement

Rangareddy : విద్యార్ధులపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ..

Rangareddy : విద్యార్ధులపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ..
Advertisement

Rangareddy : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. గొల్లపల్లి స్టేజీ సమీపంలో విద్యార్థులపై లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. విద్యార్థి మృతితో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు, కుటుంబసభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా..

కొందరు లారీ డ్రైవర్లు తమ పద్ధతిని మార్చుకోవడం లేదు. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎందరో ప్రాణాలు బలవుతున్నాయి. రూల్స్ పాటించని లారీ డ్రైవర్లపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×