E-Paper
Advertisement

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…
Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఏపీలో 3 రోజులపాటు వానలు ఉంటాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఓవైపు బతుకమ్మ సంబురాల వేళ వరుణుడు అక్కడక్కడ కరుణించడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ వాసులను వాన జల్లులు పలుకరించాయి. దీంతో వాతావరణం కూల్‌గా మారి ఆహ్లాదకరంగా మారింది. మలక్ పేట, నారాయణగూడ, కొత్తపేట, హిమాయత్ నగర్, అబిడ్స్ కోఠి, బషీర్ బాగ్ ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. దిల్ సుఖ్ నగర్, ఫిలిం నగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, షేక్ పేట, తదితర ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు కనిపించాయి.

Also Read: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×