E-Paper
Advertisement
Priyanka Gandhi : రేవంత్ రెడ్డి లక్ష్యం అదే.. కీలక విషయాలు చెప్పిన ప్రియాంక గాంధీ..
KCR Shadnagar | రాయేదో.. రత్నమేదో ప్రజలు చూసి ఓటేయాలి : సీఎం కేసీఆర్
PM Modi : మోదీ నోట.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాట..
Priyanka Gandhi Gadwal | పదేళ్లైనా తెలంగాణ ప్రజల కలలు.. కలలుగానే మిగిలిపోయాయి : ప్రియాంక గాంధీ
BRS : తెగిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. బెదిరింపులు..
PM Modi : బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం.. మోదీ ధీమా..
Priyanka Gandhi :  దళితులు, గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్లు.. కాంగ్రెస్ తోనే ప్రజల జీవితాల్లో వెలుగులు..

Priyanka Gandhi : దళితులు, గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్లు.. కాంగ్రెస్ తోనే ప్రజల జీవితాల్లో వెలుగులు..

Priyanka Gandhi : భువనగిరి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రజలకు ఏం కావాలో బీఆర్ఎస్ కు తెలియదన్నారు. వచ్చే ఐదేళ్లు ఎలాంటి పాలన కావాలో నిర్ణయించుకునే సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేయలేదున్నారు. […]

Revanth Reddy : కేసీఆర్, హరీష్ రావు కుట్రల వల్లే రైతుబంధు బంద్.. రైతులను మేమే ఆదుకుంటాం..
Telangana Elections 2023 : తెలంగాణలో తాయిలాల హీట్.. ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీ గురూ..
Telangana Elections : ఎన్నికల వేళ తెలంగాణలో డబ్బు ప్రవాహం.. ఏరులై పారుతున్న మద్యం..
Jeevan Reddy : కేసీఆర్‌పై విమర్శలు.. జీవన్ రెడ్డి  సంచలన నిర్ణయం!
Revanth Tweet : రైతుబంధు పై రేవంత్ ట్వీట్.. అధికారంలోకి రాగానే రూ.15 వేలు
Breaking news: రైతుబంధు అనుమతిని ఉపసంహరించుకున్న ఈసీ
Congress Election Campaign : బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ అస్త్రాలు.. రేపటితో ప్రచారానికి తెర

Congress Election Campaign : బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ అస్త్రాలు.. రేపటితో ప్రచారానికి తెర

Congress Election Campaign(Telangana election live updates): తెలంగాణ ఎన్నికల సమరంలో కేసీఆర్‌ను గద్దె దించడమే టార్గెట్‌గా.. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలే అస్త్రంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు పార్టీ నేతలు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. ధరణితో వేల ఎకరాలు స్వాహా చేశారని ఆరోపిస్తోంది కాంగ్రెస్‌. తాము అధికారంలోకి వస్తే తిన్నదంతా కక్కిస్తామని వార్నింగ్‌ ఇస్తోంది. ఎన్నికల కురుక్షేత్రంలో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వం రేపటితో ముగియనుంది. […]

Big Stories

Advertisement
×