E-Paper
Advertisement
BRS Chalo Nalgonda: నేడు BRS చలో నల్లగొండ.. రైతుగర్జన పేరుతో భారీ బహిరంగ సభ
IPS Transfers: బదిలీల పర్వం.. రాచకొండ సీపీగా తరుణ్ జోషి..
Medigadda Tour: నేడు మేడిగడ్డకు సీఎం, మంత్రులు.. కేసీఆర్‌కు ఆహ్వానం..
Transfers in Panchayat Raj Department: పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
Massive Transfers: ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
Hookah Parlours Ban: తెలంగాణలో హుక్కా పార్లర్లు బ్యాన్.. ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించిన అసెంబ్లీ!
TS Assembly 2024: కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి.. హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్!
Revanth Reddy fires on KCR: కేసీఆర్ సభకు ఎందుకు రాలేదు..? సీఎం రేవంత్ నిలదీత!
TSPSC Exam age limit: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వయోపరిమితిపై నోటిఫికేషన్‌కు జీఓ!
TS Assembly Sessions : ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే.. మంత్రి ఉత్తమ్ ఫైర్!
Worm in Dairy Milk Chocolate: డైరీ మిల్క్ చాక్లెట్స్ తింటున్నారా..? ఈ వీడియో చూస్తే తినటమే మానేస్తారులే!
TS Assembly 2024: చివరిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. టొబాకో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
Medaram Jatara 2024: మేడారం మహాజాతరలో AI.. 500 కెమెరాలతో భారీ భద్రత!

Medaram Jatara 2024: మేడారం మహాజాతరలో AI.. 500 కెమెరాలతో భారీ భద్రత!

Artificial Intelligence in Medaram Jatara 2024: ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ మేడారం జాతర జరగనుంది. ఈసారి మేడారానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉత్తమ సేవలు అందించేందుకు శ్రమిస్తున్నారు. జాతరలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మెరుగైన సేవలందించేందుకు పోలీసుశాఖ చర్యలు తీసుకుంటోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించనున్నారు. రద్దీ నియంత్రణకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించనున్నారు అధికారులు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను కెమెరాల్లో ఇన్‌స్టాలేషన్‌ చేసి.. వాటిని […]

TS Group-1 Exams: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలకు లైన్‌ క్లియర్‌..!

TS Group-1 Exams: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలకు లైన్‌ క్లియర్‌..!

TS Group-1 Exams Petition Dismissed: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌. రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా నిలిచింది రేవంత్‌రెడ్డి సర్కార్‌. నిరుద్యోగుల పక్షాన నిలబడిన తెలంగాణ ప్రభుత్వం..గ్రూప్‌-1 పరీక్షపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను..రేవంత్‌ సర్కార్‌ ఉపసహరించుకోవడంతో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గతేడాది అక్టోబరు […]

Big Stories

Advertisement
×