E-Paper
Advertisement
తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది.. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మంత్రి సీతక్క మాస్ వార్నింగ్

తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది.. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మంత్రి సీతక్క మాస్ వార్నింగ్

సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అబద్ధపు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ‘చెప్పు తెగుద్ది’ అంటూ ఓ రేంజ్ లో ఫైరయ్యారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. మొబైల్ ఫోన్ల కొనుగోలుపై క్లారిటీ..  అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న […]

రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి.. ఫామ్‌హౌస్‌కి మాత్రమే పరిమితం, కేసీఆర్‌పై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి.. ఫామ్‌హౌస్‌కి మాత్రమే పరిమితం, కేసీఆర్‌పై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీ మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచి ప్రస్తుతం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి సన్న బియ్యం పంపిణీ వరకు ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు […]

ఇందిరమ్మ చీర రంగును మార్చిన సర్కార్.. ఇకపై చీరలన్నీ ఆ కలర్‌లోనే..?
KCR : కేసీఆర్ బయటకు వచ్చి ఏం చెప్పబోతున్నారు?
పాత‌ కాపుల‌కు చెక్‌.. కొత్త వారికి రెడ్ కార్పెట్‌!  మాజీల మార్పు కోసం.. ప‌క్క పార్టీ నేత‌ల వైపు అధినేత చూపు!

పాత‌ కాపుల‌కు చెక్‌.. కొత్త వారికి రెడ్ కార్పెట్‌! మాజీల మార్పు కోసం.. ప‌క్క పార్టీ నేత‌ల వైపు అధినేత చూపు!

బీఆరెస్ అధినేత కేసీఆర్ త‌ను చేసిన పొర‌పాట్లు దిద్దుకునే ప‌నిలో ఉన్నారా? తాము ఓడిపోవ‌డానికి కార‌ణ‌మైన లోపాల‌ను స‌వ‌రించుకునే ప‌నిలో ఉన్నారా? ప‌దే ప‌దే ఇచ్చిన వారికే టికెట్లు ఇవ్వ‌డ‌మే త‌మ కొంప‌ముంచింద‌ని కేసీఆర్ భావిస్తున్నారా? ఈ ప్ర‌శ్న‌లన్నింటికీ అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తున్న‌ది. గ‌త కొంత‌కాలంగా గులాబీ ద‌ళ‌ప‌తి .. ఆ పార్టీలైన్‌ను గ‌మ‌నిస్తే మ‌ళ్లీ ఎన్నిక‌లు వచ్చే నాటికి కొత్త వారిని తెచ్చిపెట్టుకోవాల‌ని సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సిట్టింగుల‌కే మ‌ళ్లీ మ‌ళ్లీ టికెట్లు ఇవ్వడం, […]

మీ కంటే మా ఫామ్‌హౌజ్ పాల‌నే బెట‌ర్‌..!

మీ కంటే మా ఫామ్‌హౌజ్ పాల‌నే బెట‌ర్‌..!

జీవ‌న్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆరెస్‌లో చేరాడో లేదో.. కాంగ్రెస్ జీవ‌న్‌రెడ్డిని, బీఆరెస్‌ను టార్గెట్ చేసింది. తాజాగా ఫామ్‌హౌజ్ రాజ‌కీయాన్నితెర‌పైకి తెచ్చింది కాంగ్రెస్‌. పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్.. జీవ‌న్‌రెడ్డిని బుజ్జ‌గించేందుకు, పార్టీని వీడొద్ద‌ని విజ్జ‌ప్తి చేసేందుకు నేరుగా ఆయ‌న ఇంటికే వెళ్లి మాట్లాడార‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఓ వీడియోను విడుద‌ల చేసింది. కాంగ్రెస్ సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కొంద‌రు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని వాదిస్తూ.. ఆ వీడియోను సాక్షంగా చూపుతున్నారు. అంద‌రికీ పార్టీ స‌ముచిత స్థానం […]

అమీన్‌పూర్‌లో హైడ్రా మెగా ఆపరేషన్.. రూ. 15 వేల కోట్ల విలువైన భూమిపై సర్కార్ ఉక్కుపాదం!
చికెన్ ప్రియులకు హెచ్చరిక.. కుళ్లిన మాంసాన్ని మార్కెట్లోకి వదులుతున్న కేటుగాళ్లు.. ఇదిగో వీడియో!

చికెన్ ప్రియులకు హెచ్చరిక.. కుళ్లిన మాంసాన్ని మార్కెట్లోకి వదులుతున్న కేటుగాళ్లు.. ఇదిగో వీడియో!

  Rotten Chicken: భాగ్య నగరవాసుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న మరో భారీ దందా వెలుగులోకి వచ్చింది. బాలాపూర్ పరిధిలోని ‘సలామి ఇండస్ట్రీస్‌’పై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి, విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. వినియోగదారుల ప్రాణాలను పణంగా పెట్టి, లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ అక్రమ మాంసం వ్యాపారం స్థానికంగా కలకలం రేపుతోంది. కుళ్లిన వాసన వస్తున్న మాంసాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతో మార్కెట్లోకి పంపేందుకు సిద్ధం చేస్తున్న తరుణంలో అధికారులు ఈ నెట్‌వర్క్‌ను ఛేదించారు. నిబంధనలు గాలికి.. […]

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా? హైదరాబాద్ పోలీసుల నయా ఆపరేషన్.. వారం రోజుల్లోనే వేలల్లో కేసులు!

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా? హైదరాబాద్ పోలీసుల నయా ఆపరేషన్.. వారం రోజుల్లోనే వేలల్లో కేసులు!

Cellphone Driving: హైదరాబాద్: మహానగర రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకం ప్రాణసంకటంగా మారుతోంది. అయితే డ్రైవింగ్‌లో ఏమరపాటు వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా నిర్వహించిన ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్’లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 3 నుండి 9వ తేదీ వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 6,046 మందిపై కేసులు నమోదు చేయడం నగరంలో చర్చనీయాంశంగా […]

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే.. పాకిస్థాన్‌కు నోబెల్ అర్హత లేదు: కల్వకుంట్ల కవిత ఫైర్

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే.. పాకిస్థాన్‌కు నోబెల్ అర్హత లేదు: కల్వకుంట్ల కవిత ఫైర్

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్థాన్.. తమ దేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పార్లమెంటులో తీర్మానం చేయడం అత్యంత దుర్మార్గమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పొరుగు దేశం చేస్తున్న ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజంలో హాస్యాస్పదంగా మారాయని ఆమె ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని కవిత […]

నియోజకవర్గాల పునర్విభజనతో యూపీకి లాభం.. సౌత్ కు నష్టం: సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ‘రూలర్’లా వ్యవహరిస్తున్నారు.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక ఫోన్లు.. తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే, సీతక్క కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక ఫోన్లు.. తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే, సీతక్క కీలక వ్యాఖ్యలు

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం పారదర్శకతకు నిదర్శనమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న విమర్శలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ పూర్తి చేసిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ పంపిణీలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొంటూనే కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకే […]

తెలంగాణ జ‌న స‌మితి నాలుగో ప్లీన‌రీలో కీల‌క తీర్మానాలు?  కోదండ‌రామ్‌పై పెరుగుతున్న ఒత్తిడి.. మే 9న ప్లీన‌రీ స‌మావేశం…

తెలంగాణ జ‌న స‌మితి నాలుగో ప్లీన‌రీలో కీల‌క తీర్మానాలు? కోదండ‌రామ్‌పై పెరుగుతున్న ఒత్తిడి.. మే 9న ప్లీన‌రీ స‌మావేశం…

తెలంగాణ జ‌న స‌మితి నాలుగు ప్లీన‌రీకి రెడీ అయ్యింది. వ‌చ్చే నెల 9న నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ ప్లీన‌రీ స‌మావేశం నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఈ ప్లీన‌రీ వేదిక‌గా కీల‌క రాజ‌కీయ తీర్మానాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. కాంగ్రెస్‌తో మిత్ర‌ప‌క్షంగానే ఉంటూ.. ప‌లు ప్ర‌జాందోళ‌న కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్మించాల‌నే యోచ‌న‌లో కోదండ‌రామ్ టీమ్ ఉంద‌ని తెలిసింది. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ స్టేట్ క‌మిటీ మీటింగులు కీల‌క నేత‌లంగా కోదండ‌రామ్ పై ఒత్తిడి పెంచారు. […]

Big Stories

Advertisement
×