E-Paper
Advertisement
నేపాల్ పని మనుషులను ఇంట్లో పెట్టుకోవద్దు.. ప్రాణాలను తీస్తున్నారు, సీపీ సజ్జనార్ వార్నింగ్

నేపాల్ పని మనుషులను ఇంట్లో పెట్టుకోవద్దు.. ప్రాణాలను తీస్తున్నారు, సీపీ సజ్జనార్ వార్నింగ్

నగరంలోని అత్యంత విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రతకు మారుపేరుగా నిలిచే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఘోరకలి చోటుచేసుకుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దీనిని పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళా సహాయకురాలే ఈ ఘాతుకానికి ప్రధాన సూత్రధారి అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్రూరంగా చంపేశారు: సీపీ సజ్జనార్ బాధితురాలిని […]

దేశానికే కొడంగల్‌ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

దేశానికే కొడంగల్‌ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రూ. 110 కోట్లతో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై తనకున్న దార్శనికతను పంచుకున్నారు. కొడంగల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. విద్యారంగంలో […]

ఎండిపోతున్న నగరం.. చుక్క నీరు పడని బోర్లు.. హైదరాబాద్‌లో ముంచుకొస్తున్న భయంకర జల సంక్షోభం!
అధికారుల దొంగ రిపోర్టులకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

అధికారుల దొంగ రిపోర్టులకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

Plantation Quality: స్వేచ్ఛ బ్యూరో: ప్రతి ఏటా ప్రభుత్వం వనమహోత్సవంను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. మొక్కలను పెంచే నర్సరీలు, ప్లాంటేషన్ల పనులపై ఫోకస్ పెట్టింది. మొక్కలు నాణ్యతతో ఉండేలా చర్యలు చేపడుతుంది. అధికారులు పర్యటించి అక్కడి పరిస్థితులపై ప్రతి వారం నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ఎవరైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే రిపోర్టు ఇస్తే వారిపై సైతం చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది 10.18కోట్ల మొక్కలు పెంచేందుకు జిల్లాలోని డీఆర్డీఓలు ప్రణాళిక పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్వాలిటీ […]

ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్: హరీశ్ రావు
BJP : బీజేపీలో మోడీ టెన్షన్.. ఈసారి ఏమంటారో?

BJP : బీజేపీలో మోడీ టెన్షన్.. ఈసారి ఏమంటారో?

బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సరికొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఎల్లుండి ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌‌చార్జిల్లో వణుకు పుడుతున్నట్టు సమాచారం. గతంలో మోడీ వచ్చిన సమయంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలకు చివాట్లు పెట్టారు. అంతర్గత కుమ్ములాటలు మాని అధికారంలోకి వచ్చేలా కష్టపడాలని హితవు పలికారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, అయినా మీరంతా ఏం చేస్తున్నారని అంతర్గత భేటీలో వారికి క్లాస్ పీకినట్టు తెలిసింది.ఈ విషయం […]

BRS : శృతిమించిన బీఆర్ఎస్ ఆరోపణలు..‘బండి’ దెబ్బకు మారతారా?

BRS : శృతిమించిన బీఆర్ఎస్ ఆరోపణలు..‘బండి’ దెబ్బకు మారతారా?

రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల ఆగడాలు శృతిమించాయని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మీద, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారిమీద ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం ఆ తర్వాత క్షమాపణలు కోరడం వారికి తంతుగా మారింది. మొన్నటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల మీద ఇష్టానుసారంగా అవినీతి ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ మీద సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌ను డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని కేందమంత్రి కోరగా.. అందుకు బదులుగా కరీంనగర్ ఎమ్మెల్యే […]

అన్నదాత ఆక్రందన.. “బాంచన్ నీ కాళ్లు మొక్కుతా.. మా పంట కొనండి సారూ!”

అన్నదాత ఆక్రందన.. “బాంచన్ నీ కాళ్లు మొక్కుతా.. మా పంట కొనండి సారూ!”

Farmers Distress: తెలంగాణలోని సాగు క్షేత్రాల్లో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం ఒక ఎత్తైతే, పండించిన పంటను అమ్ముకోవడానికి అధికారుల కాళ్లు మొక్కాల్సి రావడం మరో ఎత్తు. ఇటీవల జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో చోటుచేసుకున్న హృదయవిదారక సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. జగిత్యాలలో ఆగని మక్కల గోస జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా, కొనుగోలు ప్రక్రియ […]

గద్వాల రెవెన్యూ శాఖలో జోరుగా భూ దందాలు.. రికార్డులను తారుమారు చేస్తూ..?
సంచలనం.. వరంగల్ కాకతీయ ఆలయం ధ్వంసం.. రంగంలోకి దిగిన కేంద్రం!
వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల సెగ.. డాక్టర్ల సంఘం రిక్వెస్టులు..!
తెలంగాణలో దీదీ రాజకీయం.. బీజేపీ కోటలు బద్దలు కొట్టేందుకు కేటీఆర్, హరీష్ రావులకు డెడ్లీ మిషన్..!

తెలంగాణలో దీదీ రాజకీయం.. బీజేపీ కోటలు బద్దలు కొట్టేందుకు కేటీఆర్, హరీష్ రావులకు డెడ్లీ మిషన్..!

BRS Strategy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ, మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఈ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ (గులాబీ) అధిష్టానం భావిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టిన తరహాలోనే, తెలంగాణలోనూ తమను ఇరుకున పెట్టేందుకు ‘ఢిల్లీ పార్టీలు’ ప్రయత్నిస్తున్నాయని గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. ఈ ‘బెంగాల్ తరహా’ రాజకీయ ముప్పును తిప్పికొట్టేందుకు సరికొత్త యాక్షన్ […]

సొంత గడ్డపై సీఎం రేవంత్ అభివృద్ధి గర్జన.. కొడంగల్ భాగ్యరేఖ మార్చేలా భారీ ప్రాజెక్టులు!

సొంత గడ్డపై సీఎం రేవంత్ అభివృద్ధి గర్జన.. కొడంగల్ భాగ్యరేఖ మార్చేలా భారీ ప్రాజెక్టులు!

CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. నేడు కొడంగల్ పర్యటనలో భాగంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానంగా ఆధ్యాత్మికత, ప్రజా ఆరోగ్యాన్ని మేళవిస్తూ సాగనున్న ఈ పర్యటన స్థానిక ప్రజలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పర్యటన కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా, నియోజకవర్గ రూపురేఖలను మార్చే దిశగా సాగనుంది. ఆధ్యాత్మిక […]

బైక్ కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్ పోలీసుల భారీ వేలం.. 1130 వాహనాలు సిద్ధం!

Big Stories

Advertisement
×