E-Paper
Advertisement

Mukunda Jewellers: ముకుంద ఆధ్వర్యంలో పూర్వీ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్ కొత్త షోరూం ప్రారంభం

Mukunda Jewellers: ముకుంద ఆధ్వర్యంలో పూర్వీ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్ కొత్త షోరూం ప్రారంభం
Advertisement

Mukunda Jewellers New Show Room: ప్రముఖ నగల సంస్థ ముకుంద వారి అధ్వర్యంలో మరో కొత్త షో రూం ప్రారంభమైంది. కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలోని రోడ్నెంబర్‌ 4లో పూర్వీ గోల్డ్అండ్డైమండ్స్, సిల్వర్పేరుతో శనివారం షో రూంని ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం కార్యక్రమంలో సంస్థ సీఈవో నిఖితా రెడ్డి, డైరెక్టర్‌ కృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలాజీ నగర్ డివిజన్కార్పొరేటర్శిరీష బాబురావు రిబ్బని కటింగ్చేసి షోరూంని ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం సీఈఓ నిఖితా రెడ్డి మాట్లాడుతూ.. ముకుంద జ్యువెల్లరీపై చూపిన ప్రేమ, విశ్వాసానికి వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

పూర్వీ పేరిట వినియోగదారుల అభిరుచులకు తగ్గ డిజైన్‌లు, బడ్జెట్‌లో అందించే దిశగా పనిచేస్తున్నాము అని చెప్పారు.పూర్వీ జ్యువెలరీలో 18, 22, 24 క్యారెట్లలో ఆధునిక డిజైన్స్‌తో పాటు నూతన డైమండ్ కలెక్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. నవంబర్ 1 నుంచి 9 వరకు మూడు లక్షల రూపాయల విలువైన కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే నవంబర్ 1 నుంచి 3 వరకు మొదటి వెయ్యి మంది ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కొత్త షోరూమ్‌ను సందర్శిస్తే 5 గ్రాముల వెండి కాయిన్ బహుమతిగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×