E-Paper
Advertisement

Kavitha : విచారణకు హాజరుకాలేను.. ఈడీకి కవిత మెయిల్..

Kavitha : విచారణకు హాజరుకాలేను.. ఈడీకి కవిత మెయిల్..
Advertisement

Kavitha : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి ఎమ్మెల్సీ కవిత మెయిల్ చేశారు.సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విచారణకు రాలేనని పేర్కొన్నారు. తనను ఇంటి వద్దే విచారించాలని గతంలో కవిత సుప్రీంలో పిటిషన్‌ వేశారు. అది పెండింగ్‌లో ఉండగానే.. విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపడంతో.. రాలేనంటూ కవిత జవాబిచ్చారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో గతేడాది మార్చిలో కవితను ఈడీ ప్రశ్నించింది. విచారణలో కవిత తన 8 ఫోన్లను ఈడీకి ఇచ్చారు. ఆ తర్వాత ఈడీ అధికారులు కవిత స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్‌ చేశారు. ఇదే కేసులో నిందితుడైన అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. తాజాగా రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. అంతకుముందే శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారారు. మరోవైపు లిక్కర్‌ స్కామ్‌లో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో ఈడీ, సీబీఐ కవిత పేరును ప్రస్తావించాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×