E-Paper
Advertisement

Peddapalli : చెక్ డ్యామ్ కూల్చేందుకు కుట్ర.. దుండగుల ప్రయత్నం విఫలం..

Peddapalli : చెక్ డ్యామ్ కూల్చేందుకు కుట్ర.. దుండగుల ప్రయత్నం విఫలం..
Advertisement

Peddapalli : పెద్దపల్లి జిల్లాలో ఓ చెక్ డ్యాంను కూల్చేందుకు దుండుగులు ప్రయత్నించారు.పెద్దపల్లి మండలం బోజన్నపేట- కొత్తపల్లి మధ్యలోని హుస్సేన్ మియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేందుకు సోమవారం రాత్రి ప్రయత్నించారు. ట్రాక్టర్‌ లో డ్రిల్లింగ్ మెషిన్, డిటోనేటర్‌లు, జిలిటిన్ స్టిక్స్ తీసుకొని వెళ్లారు. అయితే కూల్చేందుకు పయత్నిస్తున్న సమయంలో గ్రామస్తులు చూడటంతో అక్కడ నుంచి పారిపోయారు.

చెక్ డ్యాం నిర్మాణం వల్ల కిందకు నీరు రావడం లేదని పేల్చేందుకు ప్రయత్నం చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్‌లో డిటోనేటర్ లు, జిలిటిన్ స్టిక్స్, డ్రిల్లింగ్ మెషిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×