E-Paper
Advertisement

Maoists Surrender : నలుగురు మావోయిస్టులు సరెండర్..

Maoists Surrender : నలుగురు మావోయిస్టులు సరెండర్..
Advertisement

Maoists Surrender : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టులు గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని తమపైనే దాడికి పాల్పడుతున్న కారణంగా లొంగిపోతున్నట్లు మావోయిస్టులు, మడవి మూయ, రవ్వ దేవా, కొవ్వసి గంగ, వందొదూలే చెప్పారు. ఏజెన్సీలో మావోయిస్టులు ప్రజల మద్దతును కోల్పోయినట్లు లొంగిపోయిన దళ సభ్యులు చెబుతున్నారు. గిరిజనులు ఉన్న ప్రాంతంలో ల్యాండ్‌మైన్స్, ప్రెజర్ మైన్స్ పెట్టి భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. ఇక మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు ఎస్పీ ఆఫీసులో నేరుగా వచ్చి కలవచ్చని పోలీసులు ప్రకటించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×