E-Paper
Advertisement

Mahabubnagar Crimes : కామాంధుల అఘాయిత్యానికి పాలమూరులో మరో బాలిక బలి..

Mahabubnagar Crimes : కామాంధుల అఘాయిత్యానికి పాలమూరులో మరో బాలిక బలి..
Advertisement

Mahabubnagar Crimes : పాలమూరు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కామాంధుల అఘాయిత్యానికి మరో బాలిక బలి అయింది. సొంత బాబాయే కాలయముడిగా మారిపోయాడు. వరుసకు బిడ్డ అయిన బాలికపై అత్యాచారం చేసి అనంతరం చంపేశాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా ఉన్నారు. 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ శ్రీనివాస్, అతని ముగ్గురు స్నేహితులు కలిసి అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా హత్య చేసి పరారయ్యారు.

తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మృతురాలు బాబాయ్ శ్రీనివాస్ తదితరులు ఆ ఇంటికి వెళ్లి బాలికపై అత్యాచారం జరిపారు. దీంతో బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప ఆధ్వర్యంలో బాలానగర్ ఎస్సై జయప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×