E-Paper
Advertisement

West Bengal Bomb Blast : పశ్చిమ బెంగాల్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి..

West Bengal Bomb Blast : పశ్చిమ బెంగాల్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి..
Advertisement

West Bengal Bomb Blast : పశ్చిమ్ బెంగాల్‌లో పేలుడు కలకలం రేపింది. టీఎంసీ నేత ఇంటి వద్ద పేలుడు సంబంధించింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. పుర్‌బా‌లోని అర్జున్ నగర్‌లో టీఎంసీ పార్టీ బూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ మన్నా ఇంటి వద్ద ఈ బ్లాస్ట్ జరిగింది. ఐతే పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. టీఎంసీ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ.. ఇవాళ ఎన్నికల ర్యాలీ ఉన్న నేపథ్యంలో బ్లాక్ చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఉగ్ర కుట్రనా లేక ఇంకేమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×