E-Paper
Advertisement

Mahaboobabad Crimes : మద్యం మత్తులో విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి దాడి.. పరిస్థితి విషమం

Mahaboobabad Crimes : మద్యం మత్తులో విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి దాడి.. పరిస్థితి విషమం
Advertisement

Mahaboobabad Crimes : మహబూబాబాద్ జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు ఇష్టానుసారం వ్యవహరించాడు. మద్యం మత్తులో స్కూల్ కు వచ్చి విద్యార్థిని కొట్టాడు. మెడ పై బలంగా దాడి చేశాడు. విషయం తెలిసినప్పటికీ వార్డెన్ మౌనంగా ఉన్నాడు.

ఉపాధ్యాయుడు దాడికి విద్యార్థిని గాయపడింది. కనీసం ఆమెను ఆస్పత్రిలో కూడా చేర్చకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో విద్యార్థిని పరిస్థితి విషమించింది. ప్రాణాల మీదకు రావడంతో అప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉండడంతో…తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడితో పాటు పట్టించుకోని వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ గిరిజన, విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. రెండు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×