E-Paper
Advertisement

వచ్చే ఎన్నికల్లో 50శాతానికి పైగా ఓట్లు GEN-Zవే – KTR

వచ్చే ఎన్నికల్లో 50శాతానికి పైగా ఓట్లు GEN-Zవే – KTR
Advertisement

KTR: నరేంద్ర మోదీ ఎవరితోనూ పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారని, పర్యవసానంగా జెన్‌జీ (Gen-Z)ల దెబ్బకి అర్ధరాత్రి వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, ‘వాట్సాప్ అంకుల్స్’ కి, ‘ఇన్‌స్టాగ్రామ్ పిల్లల’కి మధ్య జరిగిన పోరాటంగా ఆయన అభివర్ణించారు.

సోషల్ మీడియా శక్తిపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వాలు, నాయకుల్లో జవాబుదారీతనం వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ వార్తా ఛానెళ్లను పక్కనపెట్టి, ఇప్పటి యువత ప్రతీ విషయాన్ని, వార్తలను రీల్స్ రూపంలోనే వీక్షిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో దాదాపు 50 శాతానికి పైగా జెన్‌జీ యువతే ఓటర్లుగా మారబోతున్నారని, ప్రజాస్వామ్యంలో వారి ప్రభావం ఎంతటి శక్తివంతంగా ఉండబోతోందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Also Read: స్కూళ్లలో అఘాయిత్యాలు దాస్తే జైలుకే! జడ్జి బాల భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×