E-Paper
Advertisement

Student Missing : 8 రోజుల క్రితం అదృశ్యం.. విశాఖ బీచ్ లో మృతదేహం.. ఏం జరిగింది..?

Student Missing : 8 రోజుల క్రితం అదృశ్యం.. విశాఖ బీచ్ లో మృతదేహం.. ఏం జరిగింది..?
Advertisement
IIT hyderabad student missing news

IIT hyderabad student missing news(Telangana news updates): తల్లిదండ్రులు తమ కుమారుడిని ఉన్నత చదువు చదివించాలని సంకల్పించారు. వారి ఆశయాలకు తగ్గట్టే ఆ కుమారుడు చదువులో ముందున్నాడు. ఐఐటీ హైదరాబాద్‌ లో సీటు సాధించాడు. మెకానికల్ విభాగంలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో 8 రోజుల క్రితం ఈ విద్యార్థి అదృశ్యమయ్యాడు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్‌ ఈ నెల 17న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆ విద్యార్థి విశాఖలో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. అతడి కోసం వివిధ ప్రాంతాల్లో పోలీసులు, తల్లిదండ్రులు గాలించారు. ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్ మూర్తి, ఇద్దరు ప్రత్యేక అధికారులను విశాఖకు పంపించారు.

Advertisement

చివరకు విద్యార్థి కార్తీక్‌ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. అతడు విశాఖ తీరంలో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు. ఆ విద్యార్థి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. దీంతో కార్తీక్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×