E-Paper
Advertisement

EC Website Crash: ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్.. ఈసీ వెబ్ సైట్ క్రాష్

EC Website Crash: ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్.. ఈసీ వెబ్ సైట్ క్రాష్
Advertisement

EC Website Crash: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా.. నాలుగు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు అత్యధిక స్థానాలు సాధిస్తాయో అంచనాలు మొదలయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా.. ఇదే నిజమవుతోంది. మిగతా మూడు రాష్ట్రాల్లో రెండింట బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్నికల ఫలితాల వేళ.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈసీ వెబ్ సైట్ ను చూస్తుండటంతో.. వెబ్ సైట్ పై లోడ్ ఎక్కువైంది. దాంతో వెబ్ సైట్ క్రాష్ అయినట్లు సమాచారం. ఈసీ వెబ్ సైట్ క్రాష్ అయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలను చూసేందుకు ఈసీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తుంటే.. ఓపెన్ కావడం లేదంటూ స్క్రీన్ షాట్లు తీసి షేర్ చేస్తున్నారు. ఈసీ వెబ్ సైట్ క్రాష్ అవ్వడంతో ఫలితాల వివరాలు తెలియడం లేదని ఆందోళన చెందుతున్నాయి. ఈ విషయం ఎన్నికల సంఘం దృష్టికి చేరగా.. సమస్యను ఈసీ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×