E-Paper
Advertisement

Droupadi Murmu: పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటన.. చేనేత కార్మికుల కృషి అభినందనీయం

Droupadi Murmu: పోచంపల్లిలో రాష్ట్రపతి  పర్యటన.. చేనేత కార్మికుల కృషి అభినందనీయం
Advertisement

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలో పర్యటించారు. చేనేత కళను విభిన్న కళగా అభివర్ణించారు. చేనేత మగ్గాలను ఆమె పరిశీలించారు. టై అండ్ డై ఇక్కత్ పట్టుచీరల తయారీని చూశారు.

పోచంపల్లి చేనేత కార్మికులను కలవడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి. పోచంపల్లిలో చేనేత కార్మికులు తయారు చేసిన వివిధ వస్త్రాలను రాష్ట్రపతి పరిశీలించారు. వస్త్రాల తయారీలో చేనేత కార్మికుల కృషి అభినందనీయం అన్నారు. విభిన్నమైన చేనేత వస్త్రాల తయారీ కళను భవిష్యత్ తరాలకు అందించేందుకు చేనేత కార్మికుల చేస్తున్న ప్రయత్నం హర్షణీయం అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల ఇచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకుని .. పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హామీ ఇచ్చారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×