E-Paper
Advertisement

CM Revanth Reddy Delhi Tour : మెట్రో విస్తరణకు నిధులివ్వండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వినతి..

CM Revanth Reddy Delhi Tour : మెట్రో విస్తరణకు నిధులివ్వండి..  కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వినతి..
Advertisement
CM Revanth Reddy Delhi Tour

CM Revanth Reddy Delhi Tour : హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు కావాల్సిన నిధులు అందించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పూరీని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌… భాగ్యనగరంలో మెట్రో విస్తరణకు సంబంధించి.. పలు కీలక అంశాలను హరదీప్‌సింగ్‌కు వివరించారు.

దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రితో CS శాంతి కుమారి కూడా సమావేశమయ్యారు.

Advertisement

ఢిల్లీ పర్యటనలో ఉన్నముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ను కలిశారు. రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ లు ఉన్నారు.

.

Advertisement

.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×