E-Paper
Advertisement

CM Revanth Reddy : మనస్సున్న ముఖ్యమంత్రి.. అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్..

CM Revanth Reddy :  మనస్సున్న ముఖ్యమంత్రి.. అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్..
Advertisement

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఓ అంబులెన్స్‌కు దారిచ్చిన విషయం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా ఓ అంబులెన్స్ వస్తున్న విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి కాన్వాయ్ వెంటనే ఆ అంబులెన్స్‌కు దారిచ్చింది.

దీంతో అంబులెన్స్ ముందుకు వెళ్లింది. ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలో క్షణం ఆలస్యమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఔదార్యంపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Advertisement

సీఎంగా బాధ్యత చేపట్టిగానే రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తాను వెళుతున్న సమయంలో ఎక్కువ సేపు ట్రాఫిక్ ఆపి సామాన్యులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. మాటల్లోనే కాదు ఇప్పుడు చేతనల్లోనూ తమది ప్రజాప్రభుత్వం అని నిరూపించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×