E-Paper
Advertisement

Bharat Jodo Yatra : హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర జోష్..

Bharat Jodo Yatra : హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర జోష్..
Advertisement

Bharat Jodo Yatra : తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 8వ రోజు బోయిన్ పల్లి గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాహుల్‌గాంధీ‌కి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. దారిపొడవునా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మియాపూర్ బొల్లారం చౌరస్తాలో మహిళలు బోనాలు, డప్పు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ నటి పూజా భట్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి కొంతదూరం ఉత్సాహంగా నడిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క పాదయాత్రలో పాల్గొన్నారు.

బుధవారం రాహుల్ గాంధీ 27.8 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. న్యూ బోయిన్ పల్లి, బాలనగర్ మెయిన్ రోడ్, ఫిరోజ్ గుడా, జింకల వాడ, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట, మదినగూడ, బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరుకు చేరుకుంటారు.
రాత్రి ముత్తంగిలో రాహుల్ గాంధీ బస చేస్తారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×