E-Paper
Advertisement

Ayodhya Ram Mandir On Wheels : నడిచే రామ మందిరం.. భక్తుడి వినూత్న ఆవిష్కరణ..

Ayodhya Ram Mandir On Wheels : నడిచే రామ మందిరం..  భక్తుడి వినూత్న ఆవిష్కరణ..
Advertisement

Ayodhya Ram Mandir On Wheels : అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేళ కొందరు రాముడి పట్ల భక్తిను చాటుకుంటున్నారు. వినూత్నమైన మార్గాలు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ లో ఓ భక్తుడు అచ్చం అయోధ్య లోని రామమందిరాన్ని పోలినట్లుగా కారు తయారుచేశారు. సుధా కార్స్ మ్యూజియం యజమాని సుధాకర్ యాదవ్ ఈ ప్రత్యేకమైన కళాఖండాన్ని రూపొందించారు.

సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. 2020లో అయోధ్యలోని పవిత్రమైన మైదానం యొక్క ‘భూమిపూజన్’ వేడుకను నిర్వహించినప్పటి నుంచి రెండు సంవత్సరాలుగా తాను రామాలయం ప్రతిరూప కారు ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. 10 మంది ముస్లిం కార్మికులతో సహా 21 మంది బృందం పనిచేశారని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌పై నిజమైన ఆలయానికి సంబంధించిన ప్రతి చిన్న వివరాలను ప్రతిరూపంపై సూక్ష్మంగా రూపొందించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేశామని యాదవ్ తెలిపారు.

Advertisement

జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి నుమాయిష్ లో తన రామ మందిర ప్రతిరూప కారును ప్రదర్శించాలని యాదవ్ అనుకుంటున్నారు. రామమందిర రూపంలో ఉన్న కారును గ్రామగ్రామానికి తిప్పుతానని తెలిపారు. ఇలా ప్రజలకు అయోధ్య రాముడి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×