E-Paper
Advertisement
Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

1. తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. దేవస్థానం మహాద్వారం వద్ద ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం రాష్ట్రపతికి అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు. 2. ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత కొత్త పైరసీ వెబ్ సైట్లు.. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసిన తర్వాత ఐబొమ్మ వన్, […]

Top 20 News Today: కోల్‌కతాలో భారీ భూకంపం, విజయవాడకు మారిన తిరుపతి పరకామణి కేసు
Top 20 News Today: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు, ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు
Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

1. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో అమలవుతున్న సన్నబియ్యం పంపిణీ పథకంపై కేంద్రమంత్రికి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌ ద్వారా ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు సీఎం. 2. ప్రజలకు సీపీ వీసీ సజ్జనార్ వార్నింగ్ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, […]

Top 20 News Today: నేడు  తిరుపతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్న అలేఖ్య పుంజాల
Top 20 News Today: శబరిమలలో భారీగా భక్తుల రద్దీ.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు, నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..

Top 20 News Today: శబరిమలలో భారీగా భక్తుల రద్దీ.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు, నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం..

1. డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. డిసెంబర్‌ 1 నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం. 2. GHMC పరిధిలో అనేక బిల్డింగ్స్ నిర్మాణం.. GHMC పరిధిలో అనేక బిల్డింగ్స్ పెద్ద ఎత్తున నిర్మాణం […]

Top 20 News Today: మావోయిస్టుల లొంగుబాటుపై కీలక ప్రకటన, రాజమౌళికి బీజేపీ నేత మాధవీ లత కౌంటర్
Top 20 News Today: పరకామణి కేసులో టీటీడీ కీలక నిర్ణయం, మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం

Top 20 News Today: పరకామణి కేసులో టీటీడీ కీలక నిర్ణయం, మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం

1. మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలకు ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతుల గుర్తింపు తర్వాత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చారు. మృతుల వివరాలను వారి కుటుంబీకులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతుల కుటుంబీకులు ఇవాళ రానున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారు. పోస్టుమార్టం నేపథ్యంలో రంపచోడవరం ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు […]

Top 20 News Today: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష రద్దు, iBOMMA రవిని ఎన్‌కౌంటర్‌ చేయాలి: సి.కళ్యాణ్,
Top 20 News Today: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్, ఢిల్లీలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు,
Top 20 News Today: చిట్టీల పేరుతో మోసం.. చితకబాదిన బాధిత మహిళలు, ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు సీరియస్
Top 20 News Today: నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్ రావు పర్యటన, అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం

Top 20 News Today: నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్ రావు పర్యటన, అందెశ్రీ కుమారుడికి ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం

1. ఎమ్మెల్యేల పిటిషన్లకు గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణలో వాదనలకు అవకాశం ఇస్తూ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 19న తెల్లం వెంకట్రావు, సంజయ్‌పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి వాదనలు విననున్నారు. 2. నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. తొలుత హైదరాబాద్‌లోని […]

Top 20 News Today: కిల్లర్ హస్బెండ్..  భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త, హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహాం

Top 20 News Today: కిల్లర్ హస్బెండ్.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త, హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహాం

1. సీఐఐ సదస్సు విజయ‌వంతం-ఎంపీ కేశినేని శివనాథ్ వైజాగ్ సీఐఐ సదస్సు విజయ‌వంతమైందన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. గత ఐదేళ్లలో వైసీపీ పాలనతో రాష్ట్రం వెనకబడిందని, వైసీపీ అబద్ధాలు చెబుతోందని ఆయన విమర్శించారు. విశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమలు రాబోతున్నాయని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఉంటుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పెట్టుబ‌డ్డుల‌కు పెద్ద పీట‌ వేస్తుంద‌న్నారు శివ‌నాథ్. 2. సౌదీ బస్సు ప్రమాదం పై నాంపల్లి ఎమ్మెల్యే మజీద్‌ […]

Top 20 News Today: కార్తీకమాసంలో ఆఖరి సోమవారం కావడంతో.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Top 20 News Today: ఐ బొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు, నేటితో ముగియనున్న కార్తీక మాసం

Top 20 News Today: ఐ బొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు, నేటితో ముగియనున్న కార్తీక మాసం

1. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. 2. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న చలి తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదు […]

Big Stories

Advertisement
×