E-Paper
Advertisement
Top 20 News Today: తిరుపతిలో నేడు చంద్రబాబు పర్యటన, వైకుంఠ ఏకాదశికి పటిష్ట బందోబస్తు
Top 20 News Today: దారుణం.. నర్సుపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు, ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
Top 20 News Today: నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన తెలంగాణ మహిళ కమిషన్, మేడారంలో మంత్రుల పర్యటన
Top 20 News Today: పరకామణి కేసుపై ఏపీ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు,  అమెజాన్‌లో భారీగా లేఆఫ్స్
Top 20 News Today: టేకాఫ్ సమయంలో నిలిచిపోయిన విమానం, అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమ తవ్వకాలు

Top 20 News Today: టేకాఫ్ సమయంలో నిలిచిపోయిన విమానం, అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమ తవ్వకాలు

1. సర్పంచ్ ఎన్నికల విజయంతో బీఆర్ఎస్ పూర్వవైభవం – కేటీఆర్ సర్పంచ్ ఎన్నికల విజయంతో బీఆర్ఎస్ పూర్వవైభవం మొదలైందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలన పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుందని విమర్శించారు. దాడులకు భయపడవద్దని, త్వరలో జరగబోయే జెడ్పీ ఎన్నికలకు సిద్ధమై భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2. సీపీ సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్‌ ఏర్పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం […]

Top 20 News Today: హైదరాబాద్‌లో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు, సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు
Top 20 News Today: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు, ఐబొమ్మ రవికి కోర్ట్ షాక్..
Top 20 News Today: ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాలు, ఇంటర్ విద్యార్థి సూసైడ్
Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

1. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం- మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖలపై కేంద్ర మంత్రులకు రాసిన లేఖల అంశాలను పంచుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్రానికి వచ్చినప్పుడు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. తర్వాత లేఖ ద్వారా అన్ని విషయాలు వివరించామన్నారు. 2. ప్రధాని, ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాల లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. […]

Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

1. పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా? హైదరాబాద్‌లో కాలుష్యం ఢిల్లీ స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతమైన నగరంలో ఇప్పుడు శివారు ప్రాంతాల్లోనూ పొల్యూషన్ పెరిగింది. నిబంధనలు పాటించకుండా జరుగుతున్న భవన నిర్మాణాలే దీనికి ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. 2. కోఠి ఉమెన్స్ కాలేజ్ వేధింపుల ఘటనలో షీ టీమ్స్ విచారణ హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపుల వ్యవహారంపై గ్రీవెన్స్ కమిటీ విచారణ ముమ్మరం చేసింది. హాస్టల్ మెస్ ఇంచార్జ్ వినోద్ […]

Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

1. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి-పొన్నం ప్రభాకర్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి చేరాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు అమలవుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి.. మూడో దశ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అని కోరారు. 2. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్.. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో […]

Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

1. గ్లోబల్ సమ్మిట్ అద్భుతం-సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్ ఎంతటి విజయం సాధించిందో సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకకు వివరించానని అన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ విజన్ అంటే ఏంటో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. తెలంగాణలో విద్యారంగానికి విశేష ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. సంప్రదాయ విద్య కాకుండా.. నైపుణ్యంతో కూడిన విద్యను అందించడానికి కూడా తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి 2. […]

Top 20 News Today: టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం.. ఏసీబీని ఆదేశించిన హైకోర్టు
Top 20 News Today: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్,  ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
Top 20 News Today: అనంతపురంలో యువకుడి దారుణ హత్య, ఇండిగో సంక్షోభంపై స్పందించిన మోదీ

Big Stories

Advertisement
×