E-Paper
Advertisement
jogulamba gadwal district: దారుణం.. జోగులాంబ గద్వాల జిల్లాలో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త..!
Uttam Kumar Reddy: మీకు భయమైతే చెప్పండి.. సంతకం నేను చేస్తా: అధికారులపై ఉత్తమ్ ఫైర్
Road Accident: కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి
Top 20 News Today: టేకాఫ్ సమయంలో నిలిచిపోయిన విమానం, అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమ తవ్వకాలు

Top 20 News Today: టేకాఫ్ సమయంలో నిలిచిపోయిన విమానం, అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమ తవ్వకాలు

1. సర్పంచ్ ఎన్నికల విజయంతో బీఆర్ఎస్ పూర్వవైభవం – కేటీఆర్ సర్పంచ్ ఎన్నికల విజయంతో బీఆర్ఎస్ పూర్వవైభవం మొదలైందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలన పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుందని విమర్శించారు. దాడులకు భయపడవద్దని, త్వరలో జరగబోయే జెడ్పీ ఎన్నికలకు సిద్ధమై భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2. సీపీ సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్‌ ఏర్పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం […]

Supreme Court: ఉత్కంఠ.. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు అరెస్ట్..?
Kalvakuntla Kavitha: సీఎం అవుతుందా..  కవిత ప్లానేంటి?
Panchayat elections: సర్పంచ్ ఎన్నికలు.. ఎవరికెన్ని సీట్లు అంటే..
BRS MLA’s : మేమంతా గులాబీ పార్టీలోనే ఉన్నాం.. కానీ, మా మద్దతు మీకివ్వం!

BRS MLA’s : మేమంతా గులాబీ పార్టీలోనే ఉన్నాం.. కానీ, మా మద్దతు మీకివ్వం!

గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వ్వవహారం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది.ఎవరైతే పార్టీ ఫిరాయింపుల కింద మొన్నటివరకు విచారణను ఎదుర్కొన్న శాసన సభ్యులు.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సమర్పించిన అఫిడవిట్ మొత్తానికి రివీల్ అయ్యింది.దీంతో వారు చెప్పిన సమాధానాలు విని అంతా షాకవుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇంకా షాక్‌లోనే ఉన్నట్లు తెలుస్తున్నది.తాము గులాబీ పార్టీలో ఉన్నామని, కాంగ్రెస్‌లో చేరలేదని స్పీకర్‌ వద్ద ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆ […]

KCR : కేసీఆర్ బయటకు వస్తేనే బీఆర్ఎస్‌కు బతుకుదెరువు!

KCR : కేసీఆర్ బయటకు వస్తేనే బీఆర్ఎస్‌కు బతుకుదెరువు!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రమంగా తన ఉనికిని కోల్పోతున్నట్లు తాజా రాజకీయ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.దీంతో గులాబీ కేడర్ క్రమంగా డీలా పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడున్న నాయకత్వం కేడర్‌కు, తెలంగాణ ఉద్యమకారులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కిందిస్థాయి నేతల్లో చర్చ జరుగుతున్నది.సరైన మార్గనిర్దేశం లేక నేతలు సైతం యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. చాలా కాలంగా పార్టీలో కమిటీలు వేయలేదు. కొత్తవారికి అవకాశం ఇవ్వలేదు. దీంతో పాత లీడర్ల డామినేషన్‌ ఎక్కువైంది. వారు […]

Karimnagar: కుప్పకూలిన మానేరు చెక్ డ్యామ్.. కొట్టుకుపోయిందా? కూలగొట్టారా..?

Karimnagar: కుప్పకూలిన మానేరు చెక్ డ్యామ్.. కొట్టుకుపోయిందా? కూలగొట్టారా..?

Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు వాగుపై చెక్‌డ్యాంలు వరుసగా కూలిపోవడాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నవంబర్‌ 21న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల రెండు గ్రామాల శివారు మధ్య మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ కూలిపోగా.. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాం కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మానేరుపై ఈ చెక్‌డ్యాం నిర్మించగా నిన్న తెల్లవారుజాముు సుమారు […]

Top 20 News Today: హైదరాబాద్‌లో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు, సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు
Malkajgiri Incident: మల్కాజ్‌గిరిలో సంచలనం సృష్టించిన.. చిన్నారి మృతి కేసులో షాకింగ్ నిజాలు..
Panchayat Elections: తెలంగాణ గ్రామాల్లో కొత్త నాయకత్వం.. హోరాహోరీగా సాగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికలు!

Panchayat Elections: తెలంగాణ గ్రామాల్లో కొత్త నాయకత్వం.. హోరాహోరీగా సాగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికలు!

Panchayat Elections: తెలంగాణలో పల్లె పోరు ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త నాయకత్వం కొలువుదీరింది. మొత్తం మూడు విడతల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. ముఖ్యంగా మూడో విడతలో 4,159 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుని తన హవాను చాటుకుంది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమైంది. బీజేపీ నిర్మల్ వంటి ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకోగా, స్వతంత్ర అభ్యర్థులు […]

Gram Panchayat Elections: సజావుగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు.. అధికారులకు మంత్రి సీతక్క అభినందనలు

Gram Panchayat Elections: సజావుగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు.. అధికారులకు మంత్రి సీతక్క అభినందనలు

Gram Panchayat Elections: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, విజయవంతంగా ముగియడం రాష్ట్రానికి గర్వకారణమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలైన గ్రామస్థాయి ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తవడం ప్రజల విజ్ఞతకు, అధికార యంత్రాంగం నిబద్ధతకు నిదర్శనమని ఆమె అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బందికి […]

Big Stories

Advertisement
×