E-Paper
Advertisement
అగ్నికి ఆహుతైన 10 ఎకరాల మొక్కజొన్న పంట.. రైతులను ఆదుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్
అన్నదాత ఆగ్రహం.. రోడ్డెక్కిన పూడూర్ రైతులు!
తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్.. ఏఐసీసీ వ్యూహత్మక అడుగు..!
చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!

చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!

Telangana Forts: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలోని చారిత్రక సంపదకు పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. శిథిలావస్థకు చేరుతున్న కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం ద్వారా అటు వారసత్వాన్ని కాపాడటంతో పాటు, ఇటు రాబడిని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో 11 కోటలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన కోటలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళికను సిద్ధం […]

TG CM Progress Report: గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో ఉద్యోగాలకు ఢోకా లేదు.. సీఎం రేవంత్ భారీ ప్లాన్!
మరో సారీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి..?
మరో సంచలన రికార్డును సొంతం చేసుకున్న తెలంగాణ సర్కార్..?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేరుగా రైతుల నుంచే కొనుగోళ్ళు..?

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేరుగా రైతుల నుంచే కొనుగోళ్ళు..?

Organic Farming: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర విత్తన, సేంద్రీయ దృవీకరణ అథారిటీ ద్వారా సేంద్రీయ దృవీకరణ పొందిన రైతులు తమ ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించుకోవటానికి మార్కెటింగ్ సౌకర్యాలను అందించడంలో భాగంగా ‘టీజీ ఆర్గానిక్స్’ యాప్ ను ప్రభుత్వం అందుబాటులో తీసుకొస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసే కస్టమర్లు నేరుగా ఈ మొబైల్ యాప్ ద్వారా రైతులను సంప్రదించి నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ఇది సేంద్రీయ వ్యవసాయంలో ముందడుగుగా నిలువబోతుంది. సేంద్రీయ వ్యవసాయం.. […]

విద్యార్థులకు ఎన్డీఏ బిగ్ అలర్ట్.. రేపే పరీక్ష.. జామర్లు సీసీ కెమెరాల ముందే పరీక్ష..!
ముస్తాబాద్ పంచాయతీలో ‘వినూత్న నిరసన’.. సర్పంచ్ తీరుపై మహిళల ఆగ్రహం!
కవిత కొత్త పార్టీ పేరు రాష్ట్ర సేన కాదు.. అసలు పేరు తెలిస్తే షాక్ అవుతారు!
మే 6న రైతు సదస్సు.. అడ్డుకుంటే ఆగేదేలే.. ప్రభుత్వానికి పోచంపల్లి హెచ్చరిక

మే 6న రైతు సదస్సు.. అడ్డుకుంటే ఆగేదేలే.. ప్రభుత్వానికి పోచంపల్లి హెచ్చరిక

Warangal: వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలపై గళం ఎత్తుతూ మే 6వ తేదీన భారీ ఎత్తున ‘రైతు సదస్సు’ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, ఈ సదస్సును అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వ స్థలాల్లో సదస్సు నిర్వహించుకోకుండా అనుమతులు నిరాకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వరంగల్ జిల్లా నుండి ఇద్దరు […]

దశాబ్ధాల భూ పంచాయతీలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!
తెలంగాణలో ఇంధన కటకట.. బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల తిప్పలు!
ఆఫ్టర్ కేర్ పిల్లలకు అండగా ప్రభుత్వం.. మంత్రి సీతక్క ఎమోషనల్..!

Big Stories

Advertisement
×