E-Paper
Advertisement
Pahalgam Terror Attack : వదిలిపెట్టం.. బయటకు లాగి.. ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్

Pahalgam Terror Attack : వదిలిపెట్టం.. బయటకు లాగి.. ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్

Pahalgam Terror Attack : భారతావనికి హామీ ఇస్తున్నాం.. నరమేధానికి కారకులైన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టం అంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హత్యాకాండకు ధీటుగా బదులిస్తామని.. భారత ప్రభుత్వం ఉగ్రవాదులను అంతకంతకు దెబ్బకొడుతుందని హెచ్చరించారు. పెహల్గాం ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ను టార్గెట్ చేశారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని […]

CM Revanth Reddy: దేశ రక్షణకు అన్ని విధాలా సహకరిస్తా.. ఆ నేతల మాదిరిగా రాజకీయాలు చేయను.. సీఎం రేవంత్
Rajnath Singh Kashmir: ‘పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు కంటే ఎక్కువ అప్పు భారత్ ఇవ్వగలదు’.. కశ్మీర్‌లో రాజ్ నాథ్ సింగ్
J&K Kathua terror attack| ‘ప్రతీకారం తీర్చుకుంటాం’.. కఠువా ఉగ్రదాడిపై కేంద్రం
Ladakh Soldiers Died : సైనిక విన్యాసాలలో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి
Lok Sabha Speaker Election: కుదరని ఏకాభిప్రాయం.. తొలిసారి లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎన్నిక..!
CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. రక్షణ శాఖ మంత్రితో భేటీ..
Rajnath Singh: మీకు చేతకాకపోతే చెప్పండి.. మేము రంగంలోకి దిగుతాం: పాక్‌కు భారత్ కౌంటర్
Akash-NG Missile : టార్గెట్‌ను హిట్ చేసిన మిస్సైల్.. ఆకాశ్‌ ఎన్‌జీ క్షిపణి పరీక్ష విజయవంతం..
CM Revanth Reddy Delhi Tour : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. కేంద్ర మంత్రులకు వినతులు..
Rajnath Singh : సైనికులపై దాడిని ఉపేక్షించం.. ఉగ్రవాదులకు రాజ్‌నాథ్‌ సింగ్ హెచ్చరిక..
Mumbai :  భారత్ వాణిజ్య నౌకలపై దాడులు..  రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..
Rajasthan CM Bhajan Lal Sharma:  రాజస్థాన్ కొత్త సిఎం భజన్ లాల్ శర్మ!
Telangana Elections : కీలకదశకు చేరుకున్న ఎన్నికల సమరం.. రాష్ట్రానికి జాతీయ నేతల క్యూ
Kashmir: ‘ఆపరేషన్ త్రినేత్ర’.. కశ్మీర్‌లో హోరాహోరీ ఎన్‌కౌంటర్.. రంగంలోకి రక్షణమంత్రి రాజ్‌నాథ్..

Kashmir: ‘ఆపరేషన్ త్రినేత్ర’.. కశ్మీర్‌లో హోరాహోరీ ఎన్‌కౌంటర్.. రంగంలోకి రక్షణమంత్రి రాజ్‌నాథ్..

Kashmir: జమ్మూకశ్మీర్ రాజౌరి ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. రాజౌరీలో శుక్రవారం నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌కు ఆపరేషన్ త్రినేత్రగా భద్రత బలగాలు నామకరణం చేశాయి. ఇప్పటి వరకూ ఒక ఉగ్రవాది హతం కాగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయినట్టు ఆర్మీ వెల్లడించారు. బారాముల్లా జిల్లాలోని కుంజర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిఘావర్గాల సమాచారం మేరకు స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు శనివారం తెల్లవారుజామున కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బృందాలపై కాల్పులు […]

Big Stories

Advertisement
×