E-Paper
Advertisement
Priyanka Gandhi on PM Modi : ప్రధానిని మీరెప్పుడైనా టీవీల్లో చూశారా..?: ప్రియాంకా గాంధీ!
PM Modi Comments on Congress Party: హిందూ సమాజాన్ని చీల్చేందుకు కాంగ్రెస్  ప్రయత్నం: PM మోదీ
PM Modi : బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను కాపాడతాం: పీఎం మోదీ
CM Revanth reddy: బీజేపీ కుట్ర, జాగ్రత్త పడకపోతే.. మునిగిపోతాం: రేవంత్ రెడ్డి
Mallikarjun Kharge: మోదీ మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే: ఖర్గే
BJP Strategies : బీజేపీ ప్రచారాస్త్రాలు వర్కౌట్ అవుతాయా?
Jaggareddy: నేను ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయాలి మరీ: జగ్గారెడ్డి
Rahul Gandhi: ‘కలలు కనకండి.. ఎప్పటికీ అలా జరగనివ్వం’
CM Revanth reddy: తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు: ప్రధాని మోదీ
CM Revanth Reddy: విభజన హామీలపై క్లారిటీ ఇచ్చాకే.. మోదీ రాష్ట్రానికి రావాలి: సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: టెర్రరిస్ట్ గ్రూపు పీఎఫ్ఐతో కాంగ్రెస్ చేతులు కలిపింది: ప్రధాని మోదీ

PM Modi: టెర్రరిస్ట్ గ్రూపు పీఎఫ్ఐతో కాంగ్రెస్ చేతులు కలిపింది: ప్రధాని మోదీ

PM Modi: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బుజ్జగింపు రాజకీయాల కోసం రాహుల్ ఆరాటపడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బెళగావిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ..ఓటు బ్యాంకు కోసమే దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను రాయించిందని అన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై రాహుల్ మాట్లాడటం లేదని ఆరోపించారు. గతంలో రాజులు, మహరాజులు పేదల భూములను ఆక్రమించారని రాహుల్ […]

Priyanka Gandhi: ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ప్రియాంక గాంధీ
CM Revanth Reddy: ఎస్సీ, ఎస్టీ, బీసీలపై BJP సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ.. నమో అంటే నమ్మించి మోసం చేయడం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ.. నమో అంటే నమ్మించి మోసం చేయడం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy speech today(Telangana politics): రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఆరెస్సెస్ విధానాలను అమలు చేస్తూ.. కాంగ్రెస్ పై కుట్రలు చేస్తుందని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై విరుచుకుపడ్డారు. రాజేంద్రనగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. రాజేంద్రనగర్‌లో వచ్చిన జనసందోహాన్ని చూస్తోంటే చేవెళ్ల గడ్డపై […]

Big Stories

Advertisement
×