E-Paper
Advertisement
NEET రచ్చ.. పార్లమెంట్ ఉభయ సభలు మళ్లీ వాయిదా.. అసలేం జరుగుతోంది?
పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

Parliament Session: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజే వేడి రాజుకుంది! నీట్ పేపర్ లీకేజీ ఇష్యూపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభలను ఎన్నిసార్లు వాయిదా వేసినా.. విపక్షాలు వెనక్కి తగ్గలేదు. చివరకు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. సుదీర్ఘకాలంగా నలుగుతున్న డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై గెలుపు జెండా ఎగురవేయాలని ఎన్డీయే పట్టుదలతో ఉంది. పరీక్షల పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనికి తోడు అయోధ్య రాముడి గుడిలో కానుకల చోరీ […]

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×