E-Paper
Advertisement
జనగామలో దారుణం.. లింగ నిర్ధారణ పరీక్ష వికటించి తల్లి దారుణ మృతి!
Hyderabad News: వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి, ఆస్పత్రి వద్ద ఇది పరిస్థితి

Hyderabad News: వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి, ఆస్పత్రి వద్ద ఇది పరిస్థితి

Hyderabad News : హైదరాబాద్ చైతన్యపురిలోని మంజుసుధ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అక్రమంగా అబార్షన్ చేయడానికి ప్రయత్నించడం వల్లే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండటంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. సైదాబాద్‌ ఖాజాభాగ్ కాలనీకి చెందిన హరిలాల్ భార్య సునీతకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గర్బిణీ అయిన సునీతకు..ఈ నెల 10వ తేదీన మంజుసుధ హాస్పిటల్‌లో అబార్షన్ చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా, ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇంజెక్షన్లు, […]

Big Stories

Advertisement
×