E-Paper
Advertisement
Hyderabad Crime: 25 ఏళ్ల పగ.. 200 కోట్ల ఆస్తులు, సినిమా రేంజ్‌లో హత్య.. రియల్టర్ మర్డర్‌లో షాకింగ్ విషయాలు
Pakistani Arrested in USA: యూనివర్సిటీలో కాల్పులకు ప్లాన్.. అమెరికాలో పాకిస్థానీ అరెస్ట్.. కారులో భారీగా ఆయుధాలు

Pakistani Arrested in USA: యూనివర్సిటీలో కాల్పులకు ప్లాన్.. అమెరికాలో పాకిస్థానీ అరెస్ట్.. కారులో భారీగా ఆయుధాలు

Pakistani Arrested in USA:యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులకు ప్లాన్ చేశాడన్న ఆరోపణలతో ఒక పాకిస్తానీ యువకుడ్ని అమెరికాలో అరెస్టు చేశారు. నిందితుడు 25 ఏళ్ల లుక్మాన్ ఖాన్‌ వద్ద నుండి భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సామూహిక కాల్పులు జరపాలని నిందితుడు వేసిన ప్లాన్ ను పోలీసులు గుర్తించారు. పక్కా ఆధారాలతో పాకిస్థానీ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తెలిపింది. భారీగా ఆయుధాలు స్వాధీనం డెలావేర్ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ అయిన […]

Road accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌లో మృతి
Psycho Killer: అందంపై ద్వేషం.. కుమారుడితో సహా నలుగురిని హతమార్చిన సైకో కిల్లర్
Nellore Lady Don Kamakshi: రగిలిపోతున్న నెల్లూరు.. లేడీ డాన్ కామాక్షి ఇల్లు ధ్వంసం
Hyderabad: క్యాబ్ ప్రయాణించే యువతికి పెళ్లి ప్రపోజ్.. రూట్ మార్చే ప్రయత్నం.. చివరకు..?
Sathya Sai Crime : శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. నాలుగేళ్ల బాలుడిని హత్య చేసిన మేనత్త భర్త
Vikarabad Crime: వంట సరిగ్గా చేయట్లేదని భర్త వేధింపులు.. పెళ్లైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య

Vikarabad Crime: వంట సరిగ్గా చేయట్లేదని భర్త వేధింపులు.. పెళ్లైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య

Vikarabad Crime: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహమైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. వంట సరిగ్గా చేయడం లేదంటూ అత్తింటివారు, ముఖ్యంగా భర్త వేధించడంతో మనస్తాపానికి గురైన నవవధువు శిరీష ఆత్మహత్య చేసుకుంది. పరిగి మండలం మల్లెమోనిగూడెంకు చెందిన శివలింగంతో ధరూర్ మండలం గడ్డమీదకి చెందిన శిరీషకు వివాహమైంది. వంట సరిగా రావడం లేదని, తనకంటే తక్కువ చదువుకుందని శివలింగం తరచూ శిరీషను వేధించేవాడు. భర్త వేధింపులతో విసిగిపోయి ఎదురుతిరగడంతో.. భార్యను పుట్టింట్లో […]

iBomma Case: ఐబొమ్మ ఎలా పనిచేస్తుందో.. కళ్లకు కట్టినట్లు చూపించిన అడిషనల్ సీపీ
Hyderabad Tragedy: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. 8వ తరగతి విద్యార్థి మృతి
Bangalore Robbery: ఆర్బీఐ అధికారులమంటూ ఏటీఎం వ్యాన్ ను అడ్డగించి రూ.7.11 కోట్లు చోరీ
Hyderabad: హైదరాబాద్ లో విషాదం.. లిఫ్ట్ లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు మృతి
Terrorists Arrest: లేడీ డాక్టర్ సాయంతో తీవ్రవాదుల భారీ ప్లాన్.. 12 సూట్ కేసులు, 20 టైమర్లు, రైఫిల్ స్వాధీనం.. ఎక్కడంటే?
Secret Camera In Washroom: హాస్టల్ వాష్ రూమ్ లో స్పై కెమెరాలు.. వీడియోలు తీసి బాయ్ ఫ్రెండ్ కు పంపిన మహిళా ఉద్యోగి
Karimnagar: ఉపాధ్యాయుడు కొట్టాడని గడ్డిమందు తాగిన ఇద్దరు విద్యార్థులు

Karimnagar: ఉపాధ్యాయుడు కొట్టాడని గడ్డిమందు తాగిన ఇద్దరు విద్యార్థులు

Karimnagar: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలోని స్వామి వివేకానంద హైస్కూల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఉపాధ్యాయుడి వేధింపులు, తీవ్రమైన దాడి భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాఠశాలకు చెందిన విద్యార్థులు రామ్ చరణ్, చరణ్‌లపై ఉపాధ్యాయుడు చేయి చేసుకోవడం, తీవ్రంగా కొట్టడంతో మనస్తాపం చెంది, పాఠశాల బయట గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను చికిత్స నిమిత్తం జమ్మికుంటలోని సంజీవిని ప్రైవేట్ […]

Big Stories

Advertisement
×