E-Paper
Advertisement
Rajini: విడదల.. చిలకలూరిపేటలో దడదడ..
Neeraja Reddy: మాజీ ఎమ్మెల్యే మృతి.. మరీ ఇంత బ్యాడ్‌లక్కా?
AvinashReddy: భాస్కర్‌రెడ్డికి రిమాండ్.. అవినాశ్‌రెడ్డికి షాక్.. సీబీఐపై అటాక్..
Viveka Murder Case: చంద్రబాబు నుంచి జగన్ వరకు.. నెక్ట్స్ అవినాశ్‌రెడ్డి అరెస్టేనా?
BRS: మల్లారెడ్డి వర్సెస్ సుధీర్‌రెడ్డి.. బీఆర్ఎస్‌లో లొల్లి లొల్లి..

BRS: మల్లారెడ్డి వర్సెస్ సుధీర్‌రెడ్డి.. బీఆర్ఎస్‌లో లొల్లి లొల్లి..

BRS: బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాల్లో వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయ్‌. ఎవరికి వారే ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుండటంతో.. పలు చోట్ల సమావేశాలు రసాభాసగా మారుతున్నాయ్‌. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు.. మాజీల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. ఆత్మీయ సమావేశాల్లో గ్రూపు రాజకీయాలన్నీ బయటపడుతున్నాయ్‌. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఆత్మీయ సమేళనం రసాభాసాగా మారింది. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మేడ్చల్ అభ్యర్థి తానేనని మల్లారెడ్డి ప్రకటించుకోవడంపై సుధీర్‌రెడ్డి […]

BJP: బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత జంప్.. కాంగ్రెస్‌లో జోష్..
Fire Accident: చిన్నారితో సహా కుటుంబం సజీవ దహనం.. ఈ నగరానికి ఏమైంది?

Fire Accident: చిన్నారితో సహా కుటుంబం సజీవ దహనం.. ఈ నగరానికి ఏమైంది?

Fire Accident: హైదరాబాద్‌లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు నగరవాసుల్ని భయపెడుతున్నాయి. సికింద్రాబాద్ దక్కన్‌మాల్​, స్వప్నలోక్​ ఘటనలు మరువకముందే మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కుషాయిగూడలోని టింబర్‌ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. సరైన జాగ్రత్తలు లేకుండా నిర్వహిస్తున్న టింబర్ డిపో అగ్ని ప్రమాదానికి… పక్కింట్లోని ముగ్గురు అమాయకులు బలయ్యారు. ఈ దుర్ఘటనలో దంపతులు సహా… అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ సాయినగర్‌కాలనీలోని టింబర్ డిపోలో తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల […]

UP : గ్యాంగ్‌స్టర్‌ అతీక్ అహ్మద్ కాల్చివేత.. పోలీసుల సమక్షంలోనే జంట హత్యలు..
BJP: నిరుద్యోగ మార్చ్ సక్సెస్.. ఇక, మిలియన్ మార్చ్.. బీజేపీ ఫుల్ జోష్..
Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్.. ఉస్తాద్ పవన్ కల్యాణ్.. బొమ్మ బ్లాక్‌బస్టరే..
Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..

Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..

Chota News: హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉషోదయ నగర్‌ పీహెచ్‌సీలో యూపీహెచ్ఎస్సీ షెడ్డును ప్రారంభించారు. అలాగే జీవన్ కల్యాణ్ నగర్, శారద నగర్‌లో వీడీసీసీ రోడ్డును, వాటర్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు రూ. 39.85 లక్షలు ఖర్చు అయినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. అశ్వారావుపేట మండల వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. తమ నాయకుడికి షోకాజ్ నోటీస్ […]

BRS: కేసీఆర్‌కు కిరికిరి!.. ఎన్నికల ముందు ఏంటిది?
Job: ఏడాది పాటు సెలవులు+జీతం.. నో ఆఫీస్.. ఉద్యోగికి బంపర్ ఆఫర్..
Delhi Liquor Scam: మోదీకి వెయ్యి కోట్లు ఇచ్చా.. తీహార్ క్లబ్‌కి కవితకు స్వాగతం.. సుఖేశ్ కలకలం..
Viveka Murder Case: అవినాశ్‌రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు!.. ఉదయ్ రిమాండ్ రిపోర్టులోనూ పేరు.. సీబీఐ వదిలేదేలే!!

Big Stories

Advertisement
×