E-Paper
Advertisement
CPI Narayana: కేసీఆర్ రాజీనామా చెయ్.. సీఎం రేవంత్ కు ఫుల్ సపోర్ట్.. సిపిఐ నారాయణ కామెంట్స్!
CM Revanth Reddy: హరీష్ రావు అంత భయమేళ.. కాస్త! అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఫైర్..
CM Revanth Reddy: సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం.. కారణం ఇదే!
Telangana Assembly: అసెంబ్లీలో కీలక ఘట్టం.. కాళేశ్వరం రిపోర్ట్ పై కీలక చర్చ
CM Progress Report: 1.60 లక్షల ఎకరాల భూదాన్ భూములపై సీఎం కీలక నిర్ణయం
Minister Komati reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే.. ఆ తప్పుకు ఒప్పుకున్నట్టే: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతోన్న రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ ‌లో స్థానిక సంస్థలు  ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. […]

TG Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ VS రేవంత్!
OLYMPICS 2036 :  2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్.. కావ్య పాప, సంజీవ్ తో  రేవంత్ భారీ ప్లాన్
Local Body Elections: పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!
Aghapur Ganesh: గణపయ్య ఈసారి సీఎం రేవంత్ లుక్‌లో.. అఘాపూర్‌లో అలరించే విగ్రహం!
Hyderabad: గవర్నర్ చేతుల మీదుగా ఖైరతాబాద్ గణనాథుని తొలిపూజ..
Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్..  రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!
KTR: కేంద్రంలో 2 కోట్లు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్.. అన్ని వట్టి మాటలేనా..? కేటీఆర్ ఫైర్
CM Revanth Reddy: చదువు-పోరాటం నేర్పింది ఓయూ.. మానవ రూపంలో మృగాలున్నాయి, జాగ్రత్త చెప్పిన సీఎం రేవంత్

CM Revanth Reddy: చదువు-పోరాటం నేర్పింది ఓయూ.. మానవ రూపంలో మృగాలున్నాయి, జాగ్రత్త చెప్పిన సీఎం రేవంత్

CM Revanth Reddy: చదువుతోపాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియా యూనివర్సిటీయేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ అనే పదానికి ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ రెండూ అవిభక్త కవలల్లాంటివన్నారు. ఉస్మానియా గడ్డ మీది నుంచే పీవీ నరసింహారావు దేశ స్వాతంత్య్రం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించారని గుర్తు చేశారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డన్నారు.  చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి నేతలు ఇక్కడి నుంచి వచ్చినవారేనని అన్నారు. తెలంగాణలో ఏదైనా సమస్య […]

Big Stories

Advertisement
×