E-Paper
Advertisement
Rayalaseema Politics: రాయలసీమను పట్టించుకునే వారే లేరా..
Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 

Chandrababu Naidu: ఏఐ ద్వారా ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కారం.. ఏపీలో టెక్నాలజీ పాలనపై సీఎం చంద్రబాబు సమీక్ష! 

Chandrababu Naidu: ఏపీలో 2026 సంవత్సరాన్ని “టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్” ఏడుగా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పాలనలో సాంకేతికతను జోడించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధ (AI) పాత్రను పెంచాలని, ఏఐని ఉపయోగించుకుని ప్రజల ఫిర్యాదులను  వేగంగా పరిష్కరించాలని ఆయన నిర్దేశించారు. సీఎం చంద్రబాబు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) పనితీరుపై వివిధ […]

Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు తొలి సమీక్ష.. 139 కొత్త ఘాట్ల నిర్మాణం! 
AP Investments: దావోస్‌లో చంద్రబాబు, లోకేష్ ఇన్వెస్ట్‌మెంట్ వేట.. ఏఐ, ఫిన్‌టెక్ రంగాల్లో భారీ ఒప్పందాలు!

AP Investments: దావోస్‌లో చంద్రబాబు, లోకేష్ ఇన్వెస్ట్‌మెంట్ వేట.. ఏఐ, ఫిన్‌టెక్ రంగాల్లో భారీ ఒప్పందాలు!

AP Investments: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ద్వయం గ్లోబల్ టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహిస్తూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికతను ఆహ్వానిస్తున్నారు. ఏఐ (AI), డేటా సెంటర్లు, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చేలా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను […]

Chandrababu Naidu: తెలుగువారే ప్రపంచ ప్రగతి వారధులు.. జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబు ఆత్మీయ ప్రసంగం!

Chandrababu Naidu: తెలుగువారే ప్రపంచ ప్రగతి వారధులు.. జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబు ఆత్మీయ ప్రసంగం!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం దాని యువ జనాభా అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ యువశక్తిని సరైన దిశలో నడిపిస్తే, 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి తెలుగువారు ప్రపంచంలోనే నంబర్‌వన్‌ కమ్యూనిటీగా ఎదగాలని ఆకాంక్షించారు. తాను 1995 నుండి జ్యూరిచ్‌కు వస్తున్నానని, […]

AP Investments: ఏపీకి స్విస్ పెట్టుబడుల వెల్లువ.. జ్యూరిచ్‌లో రాయబారితో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కీలక భేటీ!

AP Investments: ఏపీకి స్విస్ పెట్టుబడుల వెల్లువ.. జ్యూరిచ్‌లో రాయబారితో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కీలక భేటీ!

AP Investments: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారిని సీఎం కోరారు. ముఖ్యంగా ఫార్మా, వైద్య పరికరాలు, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, ఆర్‌ అండ్‌ డీ (R&D) […]

CM Chandrababu: కాకినాడ నుంచి ప్రపంచ దేశాలకు గ్రీన్ అమ్మోనియా.. ఇది కదా అభివృద్ధి అంటే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: కాకినాడ నుంచి ప్రపంచ దేశాలకు గ్రీన్ అమ్మోనియా.. ఇది కదా అభివృద్ధి అంటే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో ప్రతిష్టాత్మకమైన ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం ప్రస్తుత ప్రపంచం బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలపై విపరీతంగా ఆధారపడి […]

YS Jagan Mohan Reddy: పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యపై జగన్ ఫైర్.. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆగ్రహం!
Swarnandhra 2047: ఏపీని ‘నాలెడ్జ్ హబ్’గా మారుస్తాం: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు!

Swarnandhra 2047: ఏపీని ‘నాలెడ్జ్ హబ్’గా మారుస్తాం: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు!

Swarnandhra 2047: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే కాలానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి ‘స్వర్ణాంధ్ర’ సాధనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రతి ఒక్కరి ఆదాయం మరియు జీవన ప్రమాణాలు పెరగడమే రాష్ట్ర సంపదకు నిజమైన విలువ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ […]

Amaravati Issue: అమరావతిపై జగన్ కామెంట్స్.. మాట మార్చిన సజ్జల!
NHAI Guinness World Records: గిన్నీస్ రికార్డులు క్రియేట్ చేసిన విజయవాడ ఎకనామిక్ కారిడార్‌.. సీఎం అభినందనలు
CM Chandrababu: నదుల గురించి జగన్‌కు మినిమమ్ సబ్జెక్ట్ లేదు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Bandla Ganesh Padayatra:షాద్ నగర్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర.. సీఎం కోసం బండ్ల గణేష్ ఎంత పని చేస్తున్నాడు?
NHAI Guinness World Record: ఏపీలో గిన్నిస్ రికార్డ్ మోత.. 24 గంటల్లోనే 28.95 కి.మీ రోడ్డు నిర్మాణం: చంద్రబాబు హర్షం
Gudivada Amarnath: ప్రజల సీఎమ్మా.. ప్రైవేటు వ్యక్తుల సీఎమ్మా?: చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్

Gudivada Amarnath: ప్రజల సీఎమ్మా.. ప్రైవేటు వ్యక్తుల సీఎమ్మా?: చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్

Gudivada Amarnath: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు ఎన్నుకున్న సీఎంలా కాకుండా, ప్రైవేటు వ్యక్తులు ఎన్నుకున్న ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై నిప్పులు చెరిగారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్ని రంగాలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏపీఐఐసీ (APIIC) ద్వారా ఎంఎస్ఎంఈలకు భూములు కేటాయించేవారని, కానీ ఇప్పుడు […]

Big Stories

Advertisement
×