E-Paper
Advertisement
ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతో తెలుసా?
CSK VS SRH: తెలంగాణ, ఏపీ మ‌ధ్య చిచ్చుపెట్టిన ర‌విశాస్త్రి..వీడియో వైర‌ల్
Chandrababu vs jagan : చంద్రబాబుకు క్లీన్‌చిట్.. మాజీ సీఎం జగన్‌కు భారీ షాకిచ్చిన ఏసీబీ కోర్టు!
CM Chandrababu: ఎయిడ్స్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. 2030 నాటికి ఏపీ ఎయిడ్స్ రహిత రాష్ట్రం లక్ష్యం
CM Chandrababu: దివ్యాంగులకు శుభవార్త.. ఏడు వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: దివ్యాంగులకు శుభవార్త.. ఏడు వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమం కోసం కీలకమైన ఏడు వరాలను ప్రకటించారు. మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ వరాలను ప్రకటిస్తూ, దివ్యాంగులు ఏ రంగంలోనూ వెనుకబడి ఉండకూడదని, వారికి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ వరాలు దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఏడు వరాల్లో […]

Weather News: తెలుగు రాష్ట్రాలు గజగజ.. చలితో పాటు భారీ వర్షాలు.. బయటకు రావొద్దు
Bus Accident: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం.. 20 మందికి తీవ్ర గాయాలు
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అయ్యప్ప స్వాముులు మృతి
Nara Lokesh: రాష్ట్రంలో కొత్త స్కీం.. వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకం అమలు: నారా లోకేష్

Nara Lokesh: రాష్ట్రంలో కొత్త స్కీం.. వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకం అమలు: నారా లోకేష్

Nara Lokesh: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలుచేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో కళాశాల విద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్యాశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ శుక్రవారం 3గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల […]

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు
Minister Uttam: బనకచర్ల ప్రాజెక్టును ప్రతిఘటిస్తాం.. కేంద్రం అనుమతివ్వొద్దు: మంత్రి ఉత్తమ్

Minister Uttam: బనకచర్ల ప్రాజెక్టును ప్రతిఘటిస్తాం.. కేంద్రం అనుమతివ్వొద్దు: మంత్రి ఉత్తమ్

Minister Uttam: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక జల వివాదాలపై చర్చించారు. రెండు ప్రధాన అంశాలపై కేంద్రం తక్షణ జోక్యం కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఏ రూపంలో నిర్మాణం చేపట్టినా ప్రాజెక్టును ప్రతిఘటిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర […]

AP Trains: ఏపీలో రైళ్లకు మరింత వేగం.. రైల్వేశాఖ కీలక నిర్ణయం!
Weather News: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం, కాసేపట్లో కుండపోత వాన
Dussehra Holidays: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు, ఎప్పటి వరకు అంటే..?
Dharmavaram News: రాష్ట్రంలో దారుణ హత్య.. వేట కొడవళ్లతో నరికి నరికి చంపేశారు, వీడియో వైరల్

Big Stories

Advertisement
×