E-Paper
Advertisement
Ernakulam Express Fire Accident: ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో అగ్రిప్రమాదం.. మృతుడి బ్యాగులో భారీగా నోట్ల కట్టలు, నగలు
Visakha Railway Station: రూ.500 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి.. 14 ఫ్లాట్ ఫారాలు, 16 లైన్లు
Araku: వరుస సెలవులతో అరకులో ఫుల్ రష్.. ఉడెన్ బ్రిడ్జి టైమ్సింగ్ మార్పు
JC Prabhakar Reddy: న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతే చీఫ్ గెస్ట్: జేసీ ప్రభాకర్ రెడ్డి
AP Govt Transfers: ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ.. కొత్త పోస్టింగ్ లు వీరికే
CM Chandrababu: 1998లో మైక్రోసాఫ్ట్, ఇప్పుడు గూగుల్‌ను తీసుకొచ్చాం: చంద్రబాబు
Pawan Kalyan: కాలుకు కాలు తీసి మూల కూర్చోబెడతాం.. చంపేస్తామంటే భయపడం: పవన్ కల్యాణ్
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి
Leopard Roaming: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలో చిరుత కలకలం
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. మరో కేసు నమోదు
CM Chandrababu: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. సీఎం కీలక నిర్ణయం
CM Chandrababu: ఇల్లు లేని వారి వెంటనే మంజూరు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

CM Chandrababu: ఇల్లు లేని వారి వెంటనే మంజూరు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇల్లు లేని వారి ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు వస్తాయని ప్రకటించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సామాజిక పెన్షన్‌లో ప్రజలు పూర్తి సంతృప్తి ఉన్నారన్నారు. ప్రతి వర్గంలో ఇల్లు లేని వారిని గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలన్నారు. అన్ని వర్గాల్లో సంతృప్తి ముఖ్యమన్నారు. పర్ఫార్మెన్స్ ముఖ్యం కూటమి ప్రభుత్వంలో […]

Constable Warning: పెళ్లైంది జాబ్ అవ‌స‌ర‌మా అంటూ.. సీఎం ముందే మహిళా కానిస్టేబుల్ వార్నింగ్

Constable Warning: పెళ్లైంది జాబ్ అవ‌స‌ర‌మా అంటూ.. సీఎం ముందే మహిళా కానిస్టేబుల్ వార్నింగ్

Constable Warning: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు తెలిపారు. మంగళగిరి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 5757 మందికి కానిస్టేబుల్ నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌పై కేసులు వేశారని, వాటిని అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయని, వేరేవాళ్లు వస్తే ఉద్యోగాలు పోతాయన్నారు. […]

Raghurama Torture Case: తెలియదు.. గుర్తులేదు.. రఘురామరాజు కేసులో నోరువిప్పని A1 సునీల్
BARC In AP: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అనకాపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం

BARC In AP: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అనకాపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం

BARC In AP: ఆంధ్రప్రదేశ్ కు ప్రతిష్ఠాత్మక సంస్థలు క్యూకడుతున్నాయి. గూగుల్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలు విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశాయి. తాజాగా మరో ప్రతిష్ఠాత్మక కేంద్ర సంస్థ బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (BARC)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో మూడు వేల ఎకరాల్లో బార్క్ సంస్థను విస్తరించనున్నట్లు సమాచారం. 175 పారిశ్రామిక పార్కులు ఇంటికో పారిశ్రామికవేత్త, నియోజకవర్గానికి ఓ పారిశ్రామిక పార్కు నినాదంతో ఎంఎస్ఎంఈల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు సీఎం […]

Big Stories

Advertisement
×