E-Paper
Advertisement
Kashibugga: కాశీబుగ్గ దుర్ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్‌గ్రేషియా
P.V.N. Madhav: మాధవ్ వన్‌మాన్ షో.. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?
Srikakulam: తీవ్ర విషాదం.. కాశీబుగ్గలో తొక్కిసలాట.. 12 మంది మృతి..
Montha Effect: తుఫాన్‌ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా..
AP National Observer: ఏపీ నేషనల్ అబ్జర్వర్‌గా అదిత స్వప్న.. ప్రకటించిన అఖిల భారత మహిళా కాంగ్రెస్
Airport Fire Accident: గన్నవరం ఎయిర్ పోర్టులో చెలరేగిన మంటలు.. కారణం ఏంటంటే?
Special Trains: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, ఇక ఆ నగరాలకు ఈజీగా వెళ్లొచ్చు!

Special Trains: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, ఇక ఆ నగరాలకు ఈజీగా వెళ్లొచ్చు!

SCR Special Trains: ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన నగరాలు, పట్టణాలు,  తీర ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది. వీకెండ్స్, సెలవు దినాలతో పాటు రద్దీగా ఉండే దక్షిణ కారిడార్లలో సులభ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అదనపు సర్వీసులను […]

Bullet Train – AP: ఏపీలో రెండు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, ఇక ఆంధ్రా దశ తిరిగినట్టే!

Bullet Train – AP: ఏపీలో రెండు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, ఇక ఆంధ్రా దశ తిరిగినట్టే!

Indian Railway: భారతీయ రైల్వే రోజు రోజుకు తన పరిధిని మరింత విస్తరిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మేకిన్ ఇండియాలో భాగంగా సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే వందేభారత్, నమో భారత్ రైళ్లు పరుగులు తీస్తుండగా, వందేభారత్ స్లీపర్ రైళ్లకు కూడా త్వరలో కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నాయి. అటు  హైడ్రోజన్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చేందుకు పరీక్షలు జరుపుకుంటున్నాయి. అదే సమయంలో భారత్ లో బుల్లెట్ రైళ్లను పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం […]

AP CM Chandrababu: చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా

AP CM Chandrababu: చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా

AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడలోని బీసెంట్ రోడ్డులో పర్యటించారు. ఈ పర్యటన దీపావళి పండుగ సందర్భంగా జరిగింది, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన జీఎస్టీ సంస్కరణల (GST 2.0) ఫలితాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడమే లక్ష్యమన్నారు. బీసెంట్ రోడ్డు, విజయవాడలోని ప్రసిద్ధ వ్యాపార కేంద్రం, దీపావళి విక్రయాలతో కళకళలాడుతోంది. సీఎం చంద్రబాబు చిరు వ్యాపారులు, వీధి వర్తకులతో నేరుగా మాట్లాడారు. తాను ప్రస్తుతం ప్రమిదల వ్యాపారం చేస్తున్నానని […]

Digital Arrest Scam: ఎమ్మెల్యేకే బురిడీ..! రూ.1.07 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Digital Arrest Scam: ఎమ్మెల్యేకే బురిడీ..! రూ.1.07 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Digital Arrest Scam: డిజిటల్‌ అరెస్ట్‌తో మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సామాన్యులనే కాదు.. ప్రజాప్రతినిధుల్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఏపీకి చెందిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు కోటి రూపాయలకు పైగా కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముంబై సైబర్‌ క్రైమ్‌ అధికారులుగా నటించిన మోసగాళ్లు .. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న ఎమ్మెల్యేకు.. ఈ […]

PM Modi: నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..
Tirumala: తిరుమల కొండపై సీఎంఓ పెత్తనమా? బదిలీ వెనుక కారణం ఇదేనా.!

Tirumala: తిరుమల కొండపై సీఎంఓ పెత్తనమా? బదిలీ వెనుక కారణం ఇదేనా.!

Tirumala: టీటీడీ ధర్మకర్తల మండలి అధికారులు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఏకంగా సీఎంఓను అడ్డుపెట్టుకుని సీనియర్ అధికారులు ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారు. తమ బదిలీలని పై నుంచి పైరవీలు చేయించుకుంటూ అధికారులు ఆపుకోవడం ఇప్పుడు టీటీడీలో చర్చనీయాంశంగా మారింది. టీటీడీ పాలకమండలి ఉన్నతాధికారులు కంటే తామే బలమైన వారిమన్న సంకేతాలు పంపుతున్నారన్న చర్చ నడుస్తోంది. అసలు వారిని ఎందుకు బదిలీలు చేయాల్సి వచ్చింది? బదిలీలకు బ్రేక్ వేసుకుంటుండంపై టీటీడీ రియాక్షన్ ఏంటి? టీటీడీ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు […]

Andhra Pradesh: అమరావతి రాజ్ భవన్‌ నిర్మాణానికి రూ.212 కోట్లతో మాస్టర్ ప్లాన్..
Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి
Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

Nara Lokesh: విశాఖపట్నం ఇప్పుడు సరికొత్త టెక్నాలజీకి కేంద్రంగా మారుతోంది! ఒకప్పుడు స్టీల్ ప్లాంట్, పోర్ట్ లతో ప్రసిద్ధి చెందిన ఈ నగరం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ రంగాలలో పెట్టుబడుల వర్షంతో తడిసి ముద్దవబోతోంది. భవిష్యత్ టెక్నాలజీకి గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా విశాఖ అవతరిస్తున్నది. టెక్నాలజీ ప్రపంచంలో విశాఖ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, అపారమైన మానవ వనరులు, అత్యద్భుతమైన మౌలిక సదుపాయాలు.. ఇవన్నీ అంతర్జాతీయ […]

Big Stories

Advertisement
×