E-Paper
Advertisement
CM Chandrababu: అమరావతిలో శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు చంద్రబాబు భూమి పూజ
Top 20 News Today: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ముగిసిన కస్టడీ, దుర్గమ్మ ఆలయంలో చోరీ
Top 20 News Today: వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు, బీఆర్ఎస్ నేతలపై సీతక్క ఫైర్
Top 20 News Today: నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం, శ్రీవారి సేవలో దర్శకుడు శైలేశ్ కొల‌ను

Top 20 News Today: నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం, శ్రీవారి సేవలో దర్శకుడు శైలేశ్ కొల‌ను

1. జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు.. గుంటూరు జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ SSV రమణ. గత కొంతకాలంగా జీజీహెచ్‌ వైద్యులు, సిబ్బందిపై కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి వేషంలో హాస్పిటల్‌కు వెళ్లి.. తనకు వైద్యం చేయాలని వైద్యులను కోరారు సూపరింటెండెంట్. ఆసుపత్రిలోని పలు విభాగాల వద్దకు వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు. 2. కొన్ని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు అడ్డంకిగా మారిన కోర్టు కేసులు నిన్న తెలంగాణ వ్యాప్తంగా […]

Fire Accident: బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలిపోయిన కంప్యూటర్లు, ఫర్నీచర్..
AP Weather Report: దూసుకొస్తున్న తుఫాన్.. ఒకేసారి 2 వాయుగుండాలు.. ఇక వర్షాలే వర్షాలు..
Top 20 News Today: చైనా అధ్యక్షుడి ఆహ్వానం.. ట్రంప్‌ అంగీకారం, నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్..
Vijaya Sai Reddy: ఏడాది కాకుండానే యూటర్న్‌.. విజయసాయి రెడ్డి చూపు ఏ పార్టీ వైపు?
Vijayasai Reddy: అవసరమైతే మళ్లీ రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇస్తా.. జగన్ కోటరిపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు
Top 20 News Today: దారుణం.. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య..  ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది

Top 20 News Today: దారుణం.. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య.. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది

1. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 45 మంది నంద్యాల జిల్లా చాగలమర్రిలోని మద్దూరు మెట్ట హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మంచు, డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్‌టేక్ ప్రయత్నమే ప్రమాదానికి కారణం. వేగంగా వెళ్తున్న బస్సు, ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ ప్రకాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2. పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో […]

Top 20 News Today: పవిత్రమైన తిరుమలలో శివజ్యోతి వెకిలి చేష్టలు, డీజీపీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు
YS Vivekananda Case: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్..
Weather Updates: ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. తెలంగాణలో పెరుగుతున్న చలి..  జర్రంతా జాగ్రత్త..!

Weather Updates: ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. జర్రంతా జాగ్రత్త..!

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఒక వైపు వర్షాలు.. మరోవైపు చలి ప్రజలను వణికిస్తోంది. ఏపీకి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడి పోతుండటంతో చలి తీవ్రంగా పెరుగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీకి పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పు.. ఏపీకి వానగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్‌ సమీపంలో శనివారం అల్పపీడనం […]

Top 20 News Today: మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం, ఏపీకి పొంచి ఉన్న తుఫాను ముప్పు
Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

Top 20 News Today: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో CID ముందుకు హీరోయిన్స్, Bappam పేరుతో SBI సైట్‌లో మళ్లీ పైరసీ భూతం

1. తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. దేవస్థానం మహాద్వారం వద్ద ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం రాష్ట్రపతికి అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు. 2. ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత కొత్త పైరసీ వెబ్ సైట్లు.. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసిన తర్వాత ఐబొమ్మ వన్, […]

Big Stories

Advertisement
×