E-Paper
Advertisement
Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

1. గ్లోబల్ సమ్మిట్ అద్భుతం-సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్ ఎంతటి విజయం సాధించిందో సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకకు వివరించానని అన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ విజన్ అంటే ఏంటో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. తెలంగాణలో విద్యారంగానికి విశేష ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. సంప్రదాయ విద్య కాకుండా.. నైపుణ్యంతో కూడిన విద్యను అందించడానికి కూడా తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి 2. […]

Top 20 News Today: టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం.. ఏసీబీని ఆదేశించిన హైకోర్టు
Top 20 News Today: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్,  ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
Students Missing: అనకాపల్లిలో కలకలం.. ఆరుగురు టెన్త్‌క్లాస్‌ స్టూడెంట్స్‌ మిస్సింగ్‌

Students Missing: అనకాపల్లిలో కలకలం.. ఆరుగురు టెన్త్‌క్లాస్‌ స్టూడెంట్స్‌ మిస్సింగ్‌

Students Missing: ఏపీలో షాకింగ్ ఘటన.. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం, బీసీటీ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. వీరంతా బీసీటీ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. అయితే సాధారణంగా పాఠశాల నుండి ఇంటికి వెళ్లాల్సిన సమయం దాటినా విద్యార్థులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే నిన్న మధ్యాహ్నం నుండి విద్యార్థులు పాఠశాల ప్రాంగణం నుండి అదృశ్యమైనట్లు తెలిపారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో […]

Top 20 News Today: అనంతపురంలో యువకుడి దారుణ హత్య, ఇండిగో సంక్షోభంపై స్పందించిన మోదీ
Top 20 News Today: షరతులతో టీవీకే అధినేత విజయ్, తుది దశకు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు
Top 20 News Today: ఏపీలో స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం, వీధి కుక్కల కారణంగా మరో ప్రాణం బలి
CM Progress Report: 2027లో పోలవరం పూర్తి..! విదేశీ విద్య కలలకు రెక్కలు

CM Progress Report: 2027లో పోలవరం పూర్తి..! విదేశీ విద్య కలలకు రెక్కలు

CM Progress Report: సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని మాటిచ్చిన విధంగానే.. దానిని అమలు చేసి చూపుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. జిల్లాల్లో పరిశ్రమలు రావాలని.. కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే.. పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం. పేదల సేవలో, రైతన్నా మీకోసం, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ […]

Godavari River: గోదావరి నది మధ్యలో ఆగిన బోటు.. 80 మంది ప్రయాణికుల భయాందోళన..
Andhra Pradesh: రాష్ట్రంలో దారుణం.. కూతురు వయసున్న విద్యార్థినిని గర్భిణీని చేసిన ప్రొఫెసర్..

Andhra Pradesh: రాష్ట్రంలో దారుణం.. కూతురు వయసున్న విద్యార్థినిని గర్భిణీని చేసిన ప్రొఫెసర్..

Andhra Pradesh: తిరుపతిలోని ప్రతిష్టాత్మక నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విజ్ఞానం బోధించాల్సిన స్థానంలో ఉన్న ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు చేసిన అకృత్యాలు తీవ్ర కలకలం రేపాయి. ఒరిస్సాకు చెందిన ఒక ఫస్ట్‌ ఇయర్ బీఈడీ విద్యార్థినిని లక్ష్యంగా చేసుకొని, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ లైంగికంగా లోబర్చుకోవడమే కాకుండా, ఆమె గర్భం దాల్చడానికి కారణమైనట్లు ఫిర్యాదు చేశారు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసరే కీచకపర్వానికి పాల్పడటం యూనివర్సిటీ వర్గాలను దిగ్భ్రాంతికి […]

Top 20 News Today: పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన టాలీవడ్ నటి ప్రగతి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ

Top 20 News Today: పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన టాలీవడ్ నటి ప్రగతి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ

హైదరాబాద్‌లో మొత్తం 115 విమానాలు రద్దు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇవాళ 115 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులు గడుస్తున్నా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రయాణికులు నిరసన తెలుపుతున్నారు. ఇరుముడి కట్టుకొని వచ్చాక ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పడంతో.. శబరిమలకు ఎలా వెళ్లాలంటూ అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపేటలో కారు […]

Top 20 News Today: గోవా ట్రిప్‌కి వెళ్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త..! నేడు కర్ణాటకలో పవన్ కళ్యాణ్ పర్యటన
AP 2029 Election Plan: 2029 ఎన్నికలకు పవన్ , లోకేష్  యాక్షన్ ప్లాన్‌

AP 2029 Election Plan: 2029 ఎన్నికలకు పవన్ , లోకేష్ యాక్షన్ ప్లాన్‌

AP 2029 Election Plan: కలిసుంటే..కలదు సుఖం…కమ్మని అభివృద్ధి సాధ్యం..! అవుతుంటే కలలు నిజం..అభ్యున్నతికి ఉండదు..ఆటంకం..! ఏపీలో కూటమి నేతలెవరిని తట్టినా…ఈ ఐక్యత పాటే…! ఇదే ఐక్యత మాటే వినిపిస్తోంది..! అభివృద్ధి ఆగొద్దంటే…నవ్యాంధ్ర అన్ని రంగాల్లో పురోగతి సాధించాలంటే..కూటమి కలిసే ఉండాలంటున్నారట. మరో 15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న బలమైన సందేశాన్ని కార్యకర్తలకు..జనాలకు పంపుతున్నారట. చూశారుగా…విన్నారుగా…డిప్యూటీ సీఎం ఏమన్నారో…కార్యకర్తలు, ప్రజలకు ఏం సందేశం పంపారో…! ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే […]

Nara Lokesh: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా నేటి నుంచి మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన

Nara Lokesh: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా నేటి నుంచి మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్, డిసెంబర్ 6 నుంచి 10 వరకు అమెరికా, కెనడాలో ఐదు రోజుల విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన ప్రధాన లక్ష్యం రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, హై-గ్రోత్ సెక్టర్లలో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచడం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క ఇన్వెస్టర్-ఫ్రెండ్లీ వాతావరణాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఈ పర్యటన కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో లండన్, డేవోస్, సింగపూర్, […]

Top 20 News Today: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సర్పంచ్ ఎన్నికల్లో సవాల్‌గా నిలిచిన అన్నదమ్ములు

Top 20 News Today: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సర్పంచ్ ఎన్నికల్లో సవాల్‌గా నిలిచిన అన్నదమ్ములు

1. తమిళనాడులోని పళనిలో తీవ్ర ఉద్రిక్తత తమిళనాడులోని పళనిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు గాజు సీసాతో భక్తుడి తల పగలగొట్టాడు ఓ షాపు యజమాని. దీంతో షాపు వద్దకు భారీగా చేరుకున్న తెలుగు రాష్ట్రాల భక్తులు వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తెలుగు భక్తులపై చుట్టుపక్కల వ్యాపారస్తులు ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. షాపు వద్దకు వస్తున్న వ్యాపారులు, భక్తులను […]

Big Stories

Advertisement
×