E-Paper
Advertisement

ల‌క్నో మ్యాచ్ లో పేప‌ర్ల క‌ల‌క‌లం..అంబానీకి ష‌మీ అమ్ముడుపోయాడంటూ !

ల‌క్నో మ్యాచ్ లో పేప‌ర్ల క‌ల‌క‌లం..అంబానీకి ష‌మీ అమ్ముడుపోయాడంటూ !
Advertisement

Mohammed Shami: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 40కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. మే 31వ తేదీ లోపు టోర్నమెంట్ కూడా ఫినిష్ అవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Mumbai Indians vs Lucknow Super Giants, 47th Match) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. వరుసగా ఓడిపోతూ వచ్చిన ముంబై ఇండియన్స్, లక్నో సూప‌ర్ జెయింట్స్‌ పైన గెలవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. దీనికి తగ్గట్టుగానే మహమ్మద్ షమీ ( Mohammed Shami ) చేతులో తెల్లటి పేపర్లు కలకలం రేపాయి. దీంతో ముఖేష్ అంబానీ ఇచ్చిన డబ్బులకు మహమ్మద్ షమీ అమ్ముడుపోయాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ ( Match fixing in IPL) జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

లక్నో వర్సెస్ ముంబై మ్యాచ్ లో పేపర్ల కలకలం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా లక్నో బౌలర్ మహమ్మద్ షమీ చేతిలో వైట్ పేపర్లు కలకలం రేపాయి. మ్యాచ్ జరుగుతుండగానే ఈ పేపర్లను చదువుతూ మహమ్మద్ షమీ కనిపించాడు. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఆ పేపర్లను ముఖేష్ అంబానీ ( Mukesh Ambani) పంపించాడని.. అందుకే లక్నో ఓడిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ… ముంబై ఇండియన్స్ బ్యాటర్లకు అనుకూలంగా బౌలింగ్ చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ విజయం సాధించినట్లు చెబుతున్నారు. దీనిపై వెంటనే విచారణ చేయాలని కూడా లక్నో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

లక్నోపై ముంబై ఇండియన్స్ విజయం

ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూప‌ర్ జెయింట్స్‌ ( Mumbai Indians vs Lucknow Super Giants, 47th Match) మధ్య నిన్న వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో లక్నో మొదటి బ్యాటింగ్ చేసి 228 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది ముంబై ఇండియన్స్. దీంతో ఈ టోర్నమెంట్లో మూడవ విజయాన్ని నమోదు చేసుకుని ముంబై ఇండియన్స్.

Advertisement

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed ( Mumbai Indians vs Lucknow Super Giants, 47th Match)

 

 

?igsh=a3BlbTQzbzk3NmNo

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×