E-Paper
Advertisement

IND vs AUS: మొదటి రోజు ముగిసిన ఆట.. అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు

IND vs AUS: మొదటి రోజు ముగిసిన ఆట.. అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు
Advertisement

IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు చుక్కలు చూపించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆల్‌ఔట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(20) ఆసిస్ పేసర్ మార్ఫీ చేతిలో కాట్ అండ్ బౌల్ అయ్యాడు.

రోహిత్ శర్మ(50*) దాదాపు రెండేళ్ల తర్వాత ఆఫ్ సెంచరీ చేశాడు. క్రీజ్‌లో రోహిత్‌తో పాటు రవిచంద్రన్ ఉన్నారు. విరాట్, సూర్యకుమార్ యాదవ్, ఛతేశ్వర్ పుజారా, భరత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. భారత బౌలర్లు జడేజా 5 , అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, సిరాజ్ తలో వికెట్ తీశారు. ఇక 100 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ రెండో రోజు ఓపికగా.. అవసరమున్న చోట దూకుడు ప్రదర్శిస్తే ఆ పరుగులు చేయడం కష్టమేమీ కాదు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×