E-Paper
Advertisement

Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

Ranbir Kapoor-RCB:  ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?
Advertisement

Ranbir Kapoor-RCB:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament) సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( Royal Challengers Bengaluru ) కొత్త ఓనర్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ జట్టును విక్రయించేందుకు సిద్ధమైంది డియాజియో (Diageo). వచ్చే సీజన్ ప్రారంభమయ్యే సమయానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ వస్తాడని ఇప్పటికే నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కొనుగోలు చేయబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే పూర్తిగా ఆ జట్టును కొనుగోలు చేయకుండా కేవలం ఎనిమిది శాతం ఓనర్ షిప్ కోసం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు 300 కోట్లు ఖర్చు చేస్తున్నాడట. అయితే మొత్తం షేర్లను ఎవరు కొనుగోలు చేస్తారనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు ఈ RCB  జట్టును కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైన‌ల్..ఇక మ‌నోళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే

300 కోట్లకు ఆర్సీబీని కొంటున్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor )

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నువ్వు కొనుగోలు చేసేందుకు దాదాపు రెండు బిలియన్ డాలర్లు అవసరం. అంటే 1700 కోట్లనుంచి 1800 కోట్లు ఇండియన్ రూపాయలలో అవసరం. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను ( Royal Challengers Bengaluru ) కొనుగోలు చేసేందుకు చాలామంది పోటీలో ఉన్నారు.

నిఖిల్ కామత్, జెఎస్ డ్లూ గ్రూప్ , ఆదార్ పూనా వాలా , అంబానీ ఫ్యామిలీ ( Ambani Family) కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు సిద్ధమైందట. అయితే ఇందులో 8% వాటాను కొనుగోలు చేసేందుకు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ( Bollywood Ranbir Kapoor ) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ఎనిమిది శాతం వాటాలు కొనుగోలు చేయాలన్నా కూడా 300 కోట్లు అవసరమని తెలుస్తోంది. దీంతో ఆ 300 కోట్లు సిద్ధం చేసుకున్నాడట ఈ బాలీవుడ్ హీరో రణబీర్ సింగ్. ఎవరు కొనుగోలు చేసినా కూడా 8% వాటా కొనేసేందుకు రెడీగా ఉన్నాడట. ఇది ఇలా ఉండ‌గా, 2025 టోర్న‌మెంట్ ( IPL 2025) స‌మ‌యంలో ఐపీఎల్ 2026 టోర్న‌మెంట్ గెలుచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ( Royal Challengers Bengaluru ). దీంతో 18 ఏళ్ల త‌ర్వాత టైటిల్ గెలుచుకున్న జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించింది.  ఇక ఈ సారి కూడా టైటిల్ గెలిచేలా బ‌లంగానే ఆర్సీబీ జ‌ట్టు ఉంది.

Advertisement

Also Read: Shubman Gill water purifier : ఇండోర్ లో మూడో వ‌న్డే..గిల్ కోసం స్పెష‌ల్ వాట‌ర్ ఫ్యూరిఫైర్‌..ఎన్ని ల‌క్ష‌లంటే

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×