E-Paper
Advertisement

Somnath Bharti: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్

Somnath Bharti: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్
Advertisement

Somnath Bharti: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ తెలిపారు. ఒకవేళ మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు చేయించుకుంటానని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని సోమనాథ్ అన్నారు.

ఢిల్లీలోని 7 సీట్లను కూడా ఆప్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నా మాటలు గుర్తు ఉంచుకోండి.. మోదీ మరోసారి ప్రధాని అయితే నేను గుండు చేసుకుంటా.. అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని జూన్ 4న రుజువు అవుతుందని సోమనాథ్ చెప్పారు. ఢిల్లీ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్‌పై సోమనాథ్ పోటీ చేశారు.

Advertisement

Also Read: ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్

దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధిస్తుందని తెలిపాయి. అయితే వీటిని ఆప్ నేత సోమనాథ్ అంగీకరించలేదు. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని రుజువు అవుతుందని అన్నారు.  ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన బన్సూరీ స్వరాజ్ పై సోమనాథ్ పోటీ చేశారు. కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ కుమార్తె.. బన్సూరీ స్వరాజ్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఢిల్లీలోని ఏడు స్థానాలు ఇండియా కూటమి దక్కించుకుంటుందని సోమనాథ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Advertisement

లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతొ బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 350కి పైగా స్థానాలు వస్తాయని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ప్రతిపక్ష పార్టీలతో కూటమిలో ఉన్న ఇండియా కూటమి 150- 170 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేశాయి.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×