E-Paper
Advertisement

US : అమెరికాలో భారత దౌత్య కార్యాలయానికి నిప్పు.. ఖలిస్థానీ మద్దతుదారులపై అనుమానం..

US : అమెరికాలో భారత దౌత్య కార్యాలయానికి నిప్పు.. ఖలిస్థానీ మద్దతుదారులపై అనుమానం..
Advertisement

US : అమెరికాలో భారత్ దౌత్య కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. శాన్‌ ఫ్రాన్సిస్‌కోలోని ఇండియన్ కాన్సులేట్‌ కు దుండగులు నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. 5 నెలల వ్యవధిలో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. మార్చిలో ఇండియన్ కాన్సులేట్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు.

దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ‍అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దాడిని అమెరికా ఖండించింది. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Advertisement

మార్చిలో భారత్‌లో ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్‌ పాల్ సింగ్‌ ను పట్టుకునేందుకు కేంద్రం వేట కొనసాగించింది. ఆ సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు శాన్‌ఫ్రాన్సిస్‌కోలో దౌత్య కార్యాలన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అమృత్‌పాల్‌ సింగ్‌ను వదిలేయాలని నినాదాలు చేశారు. ఇప్పుడు రెండోసారి దాడి జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×