E-Paper
Advertisement

Lok Sabha Elections 2024: ముగిసిన తొలి విడత లోక్ సభ ఎన్నికలు.. టాప్‌లో త్రిపుర..!

Lok Sabha Elections 2024: ముగిసిన తొలి విడత లోక్ సభ ఎన్నికలు.. టాప్‌లో త్రిపుర..!
Advertisement

Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 102 లోక్ సభ స్థానాలకు గాను నిర్వహించిన తొలి దశ పోలింగ్ సాయంత్ర 6 గంటలకు ముగిసింది.

21 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 21 రాష్ట్రాల్లో 59.71 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ లో అత్యధికంగా 77.57 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. బీహార్ లో అత్యల్పంగా 46.32 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈ తొలి విడతలో గతంలో కంటే ఎక్కువగానే పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Advertisement

1.అండమాన్ అండ్ నికోబార్- 56.87
2.అరుణాచల్ ప్రదేశ్-64.07
3.అస్సాం-70.77
4.బీహార్-46.32
5. చత్తీస్‌గఢ్-63.41
6.జమ్ముకశ్మీర్-65.08
7.లక్షద్వీప్-59.02
8.మధ్యప్రదేశ్-63.25
9.మహారాష్ట్ర-54.85
10. మణిపూర్-68.62
11.మేఘాలయ-69.91
12.మిజోరాం-53.96
13.నాగాలాండ్-56.18
14.పాండిచ్చేరి-72.84
15.రాజస్థాన్-50.27
16.సిక్కిం-68.06
17.తమిళనాడు-62.08
18.త్రిపుర-80.17
19.ఉత్తరప్రదేశ్-57.54
20.ఉత్తరాఖాండ్-53.56
21.పశ్చిమబెంగాల్-77.57

మణిపూర్ లో చిన్నచిన్న ఘర్షణలు స్థానిక ఓటర్లను భయపెట్టినా సరే.. మిగతా అన్ని చోట్లా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. కాగా, ఈ ఎన్నికల్లో పలువురు సినీతారలు, సీనియర్ రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×