E-Paper
Advertisement

Jallikattu : దేశంలోనే తొలి జల్లికట్టు స్టేడియం.. మధురైలో అట్టహాసంగా ప్రారంభోత్సవం..

Jallikattu : దేశంలోనే తొలి జల్లికట్టు స్టేడియం.. మధురైలో అట్టహాసంగా ప్రారంభోత్సవం..
Advertisement

Jallikattu : తమిళనాడులోని మధురైలో జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. దేశ చరిత్రలో జల్లికట్టు కోసం తొలిసారి ప్రత్యేకంగా స్టేడియం నిర్మించారు. స్టేడియం ప్రారంభమైన వెంటనే జల్లికట్టు మొదలుపెట్టేశారు. 600 ఎద్దులు రంగంలోకి దిగాయి. ఈ పోటీల్లో 400 మంది యువకులు పోటీ పడ్డారు.

44 కోట్ల వ్యయంతో జల్లికట్టు స్టేడియాన్ని స్టాలిన్ సర్కార్ నిర్మించింది. 5 వేల మందికిపైగా సీటింగ్ కెపాసిటీతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించారు. ఈ స్టేడియానికి మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎం .కరుణానిధి పేరు పెట్టారు. ఈ స్టేడియంలో వీఐపీ సీటింగ్, మ్యూజియం, బుల్ షెడ్, వెటర్నరీ డిస్పెన్సరీ, ఆరోగ్య సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×