E-Paper
Advertisement

Surath Marriage : సురత్‌లో ఒకే సారి 300 జంటలకు పెళ్లి..

Surath Marriage : సురత్‌లో ఒకే సారి 300 జంటలకు పెళ్లి..
Advertisement

Surath Marriage : గుజరాత్ లోని సరయూ నది తీరం చక్కటి కార్యక్రమానికి వేదికైంది. సింగిల్ పేరంట్ ఉన్న మూడు వందల మంది మహిళల వివాహ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. ఇందులో ముగ్గురు ముస్లింలు, ఇద్దరు క్రిస్టియన్లు కాగా.. మిగతా వారు హిందువులు.

వీరంతా వారి వారి ఆచారాల ప్రకారం నచ్చిన వ్యక్తులను మనువాడారు. ఈ సాముహిక వివాహాలను పీపీ సావనీ గ్రూప్ 2012 నుంచి నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు 4వేల 572 మంది మహిళలకు వివాహం జరిపించారు. 300 జంటలు వేదికపై చేరడంతో నూతన శోభ సంతరించుకుంది.

Advertisement

కేవలం పెళ్లి అంటే అమ్మాయికో చీర, పూజా సామాగ్రిని మాత్రమే కొనుగోలు చేసి ఇవ్వరు. ఇంటిసామాగ్రి, ఫర్నీచర్, నగలు అన్నింటి ఖర్చు కూడా సావనీ గ్రూపే భరిస్తుంది. సూరత్ లో సావనీ గ్రూప్ రియల్ ఎస్టేట్, వజ్రాల వ్యాపారంతో పాటు విద్యాసంస్థలను నడుపుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×