E-Paper
Advertisement

Stock Market : బడ్టెట్ వేళ.. పైపైకి స్టాక్ మార్కెట్..!

Stock Market : బడ్టెట్ వేళ.. పైపైకి స్టాక్ మార్కెట్..!
Advertisement
Business news telugu

Stock Market Updates(Business news telugu):

ఎన్నో అంచనాలతో మరికాసేపట్లో లోక్‌సభ ముందుకు మధ్యంతర బడ్జెట్ 2024-25 రానున్న వేళ.. స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ రోజు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ తొలి గంటలోనే క్రమంగా పుంజుకుంటోంది.

ఉదయం 9.30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోగా, వెంటనే పుంజుకుని లాభాల్లోకి దూసుకొచ్చాయి. ఉదయం పదిన్నర సమయానికి సెన్సెక్స్ 219 పాయింట్ల లాభం, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.

Advertisement

బీఎస్ఈ ఇండెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ రిలయన్స్, హిందూస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి, పవర్ గ్రిడ్, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, టీసీఎస్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, లాభాల్లో కొనసాగుతున్నాయి.

మ‌రోవైపు ఎల్ అండ్ టీ, టైటాన్‌, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్ భారీగా ప‌త‌నం అయ్యాయి. ఇదిలా ఉండగా, జ‌న‌వ‌రి 31 నాటికి జీఎస్టీ వ‌సూళ్లు 10.4 శాతం పెరిగి రూ.1.72 ల‌క్షలు కోట్లు దాటటం విశేషం.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×